ePaper
Thursday, April 9, 2026
ePaper

రాష్ట్రాల వార్తలు

కర్నూలుకే ఆ  మూడు కీలక కార్యాలయాలు.. హైకోర్టు కీలక తీర్పు

0
కర్నూలు పరిపాలనా ప్రాధాన్యానికి మరోసారి బలం చేకూరింది.వక్ఫ్ ట్రైబ్యునల్‌ను అమరావతికి తరలించాలని దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.అదే సమయంలో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కూడా కర్నూలులోనే కొనసాగిస్తామని ప్రభుత్వం...

చిలకలూరిపేటలో కారు బీభత్సం

0
ఈగల్ బిర్యానీ రెస్టారెంట్ వద్ద టిఫన్ హోటల్ ధ్వంసం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 09 :   చిలకలూరిపేట: పట్టణంలో మద్యం మత్తులో యువత సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. స్థానిక ఈగల్ బిర్యానీ...

సిక్కోలు నుంచి తిరుమలకు హమ్ సఫర్

0
సిక్కోలు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి డైరెక్ట్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. ఈ నెల 13 నుంచి కొత్త సర్వీసు పట్టాలెక్కనుంది. భక్తులకు ఇకపై ప్రయాణంలో ఇబ్బందులు...

గంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏజెన్సీ డీఈవో తనిఖీ

0
  గంగవరం, పెన్ పవర్: గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహణలో ఉన్న రికార్డులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు...

ఏపీ రాజకీయాల్లో కుల సమీకరణాల హీట్..

0
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం రోజురోజుకూ మరింత బలపడుతోంది. ఒకప్పుడు పార్టీ అంతర్గత లెక్కలకే పరిమితమైన కుల సమీకరణాలు ఇప్పుడు బహిరంగ చర్చలకు వస్తున్నాయి.ప్రతి వర్గం తమకు తగిన ప్రాతినిధ్యం, టికెట్లు,...

2029 లక్ష్యంగా వైసీపీ కొత్త స్ట్రాటజీ..

0
ఒంగోలు పార్లమెంట్ ఫలితాలు వైసీపీకి స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇచ్చాయి.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి బలమైన నాయకుడు పోటీ చేసినప్పటికీ, స్థానిక అనుబంధం లేకపోవడం పార్టీకి ప్రతికూలంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.టీడీపీ అభ్యర్థి...

పవర్ కారిడార్ నుంచి జైలు గోడల వరకూ.. కళింగిరి శాంతి

0
దేవాదాయ శాఖలో ఒకప్పుడు అత్యంత ప్రభావశీల అధికారిగా పేరొందిన కళింగిరి శాంతి ప్రస్థానానికి ఏసీబీ భారీ షాక్ ఇచ్చింది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఆమెను కోర్టు 14 రోజుల రిమాండ్‌కు...

అమరావతిలో మినీ ఢిల్లీ

0
అమరావతిలో “మినీ ఢిల్లీ” రూపుదిద్దుకునే దిశగా భారీ అడుగు పడింది.అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే క్యాంపస్‌లోకి తీసుకురానున్న కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది.రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో...
spot_img

latest updates

కర్నూలుకే ఆ  మూడు కీలక కార్యాలయాలు.. హైకోర్టు కీలక తీర్పు

0
కర్నూలు పరిపాలనా ప్రాధాన్యానికి మరోసారి బలం చేకూరింది.వక్ఫ్ ట్రైబ్యునల్‌ను అమరావతికి తరలించాలని దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.అదే సమయంలో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కూడా కర్నూలులోనే కొనసాగిస్తామని ప్రభుత్వం...

చిలకలూరిపేటలో కారు బీభత్సం

0
ఈగల్ బిర్యానీ రెస్టారెంట్ వద్ద టిఫన్ హోటల్ ధ్వంసం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 09 :   చిలకలూరిపేట: పట్టణంలో మద్యం మత్తులో యువత సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. స్థానిక ఈగల్ బిర్యానీ...

సిక్కోలు నుంచి తిరుమలకు హమ్ సఫర్

0
సిక్కోలు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి డైరెక్ట్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. ఈ నెల 13 నుంచి కొత్త సర్వీసు పట్టాలెక్కనుంది. భక్తులకు ఇకపై ప్రయాణంలో ఇబ్బందులు...

గంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏజెన్సీ డీఈవో తనిఖీ

0
  గంగవరం, పెన్ పవర్: గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహణలో ఉన్న రికార్డులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు...

ఏపీ రాజకీయాల్లో కుల సమీకరణాల హీట్..

0
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం రోజురోజుకూ మరింత బలపడుతోంది. ఒకప్పుడు పార్టీ అంతర్గత లెక్కలకే పరిమితమైన కుల సమీకరణాలు ఇప్పుడు బహిరంగ చర్చలకు వస్తున్నాయి.ప్రతి వర్గం తమకు తగిన ప్రాతినిధ్యం, టికెట్లు,...

andhra pradesh

కర్నూలుకే ఆ  మూడు కీలక కార్యాలయాలు.. హైకోర్టు కీలక తీర్పు

కర్నూలు పరిపాలనా ప్రాధాన్యానికి మరోసారి బలం చేకూరింది.వక్ఫ్ ట్రైబ్యునల్‌ను అమరావతికి తరలించాలని దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.అదే సమయంలో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కూడా కర్నూలులోనే కొనసాగిస్తామని ప్రభుత్వం...

చిలకలూరిపేటలో కారు బీభత్సం

ఈగల్ బిర్యానీ రెస్టారెంట్ వద్ద టిఫన్ హోటల్ ధ్వంసం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 09 :   చిలకలూరిపేట: పట్టణంలో మద్యం మత్తులో యువత సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. స్థానిక ఈగల్ బిర్యానీ...

telangana

డిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల అంశంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం

డిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల అంశంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం - 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశం హైదరాబాద్, పెన్ పవర్, ఏప్రిల్ 7: డిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన అంశంపై వచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ...

ప్రియుడి ఇంటిముందు యువతి మౌన పోరాటం

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వెనక్కి తగ్గాడని ఆరోపిస్తూ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని వాగ్య తండాలో ఈ ఘటన ఉద్రిక్తతకు...

national

ఒక ఖాకీ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది..?

సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తండ్రి–కొడుకుల మృతికి బాధ్యులైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ రేవతి ధైర్యంగా సాక్ష్యం...

bussiness

ఏపీ మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్లు..

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లలో ఏపీకి భారీ ప్రాధాన్యం లభించింది. తాజాగా బెంగళూరు–చెన్నై కారిడార్‌ను తిరుపతి, నాయుడుపేట మీదుగా తీసుకెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో...

LATEST ARTICLES

cinema

sports

Health & Fitness

Most Popular