రాష్ట్రాల వార్తలు
దుగ్గుదూరులో డయేరియా కలకలం..
కలుషిత ఆహారమే కారణమని ప్రాథమిక నిర్ధారణ,
32 మందికి చికిత్స
కాజులూరు, పెన్ పవర్, జూన్ 28: కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో నమోదైన డయేరియా కేసులకు కలుషిత ఆహారం కారణమై ఉండవచ్చని జిల్లా వైద్య,...
పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో అసలు ఏమి జరుగుతుంది
పల్లాతో కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లిపోనున్నాయా..?
గాజువాక బీసీ రోడ్డు విస్తరణలో గందరగోళం – టీడీపీ కేడర్లో అసంతృప్తి?
36... 33... 30 అడుగులు కాదు.. అసలు మాస్టర్ ప్లాన్ ఏది?
రోడ్డు విస్తరణలో ఏకరీతి లేకపోవడంపై...
పోలవరం జిల్లాలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి : జేసీ ప్రశాంత్ కుమార్
రంపచోడవరం, జూన్ 28: పోలవరం జిల్లాలోని ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ తల్లిదండ్రులను కోరారు. ఆదివారం రంపచోడవరం...
మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకం : సీఐ గజేంద్రకుమార్
గంగవరం, జూన్ 28 (పెన్ పవర్): మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడ్డతీగల...
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్
రంపచోడవరం, జూన్ 28: పోలవరం జిల్లాను పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రంపచోడవరం...
మారుమూల గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్ దినేష్ కుమార్
రంపచోడవరం, జూన్ 27 (పెన్ పవర్): పోలవరం జిల్లా గుర్తేడు మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు....
పల్స్ పోలియో బూత్ల కుదింపును వెంటనే ఉపసంహరించుకోవాలి
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి
ఉపసంహరించుకోకపోతే బహిష్కరిస్తాం
: సీఐటీయూ డిమాండ్
రంపచోడవరం, జూన్ 27 (పెన్ పవర్): పోలవరం జిల్లాలో పల్స్ పోలియో బూత్ల సంఖ్యను తగ్గించడం గిరిజన ప్రాంతాల చిన్నారుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని...
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం
చింతూరు, పెన్ పవర్, జూన్ 27:
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని దుర్గమాత ఆలయం సమీపంలో ప్రమాదం తృటిలో తప్పింది. రాజమండ్రి నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఓ వాహనం ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయే...
latest updates
దుగ్గుదూరులో డయేరియా కలకలం..
కలుషిత ఆహారమే కారణమని ప్రాథమిక నిర్ధారణ,
32 మందికి చికిత్స
కాజులూరు, పెన్ పవర్, జూన్ 28: కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో నమోదైన డయేరియా కేసులకు కలుషిత ఆహారం కారణమై ఉండవచ్చని జిల్లా వైద్య,...
పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో అసలు ఏమి జరుగుతుంది
పల్లాతో కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లిపోనున్నాయా..?
గాజువాక బీసీ రోడ్డు విస్తరణలో గందరగోళం – టీడీపీ కేడర్లో అసంతృప్తి?
36... 33... 30 అడుగులు కాదు.. అసలు మాస్టర్ ప్లాన్ ఏది?
రోడ్డు విస్తరణలో ఏకరీతి లేకపోవడంపై...
పోలవరం జిల్లాలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి : జేసీ ప్రశాంత్ కుమార్
రంపచోడవరం, జూన్ 28: పోలవరం జిల్లాలోని ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ తల్లిదండ్రులను కోరారు. ఆదివారం రంపచోడవరం...
మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకం : సీఐ గజేంద్రకుమార్
గంగవరం, జూన్ 28 (పెన్ పవర్): మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడ్డతీగల...
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్
రంపచోడవరం, జూన్ 28: పోలవరం జిల్లాను పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రంపచోడవరం...














