రాష్ట్రాల వార్తలు
జీ.కే.వీధి-1 వీఆర్వో వసుపరి లింగాలు మృతి
రెవెన్యూ శాఖలో విషాదం.. తహసీల్దార్, ఉద్యోగుల సంతాపం
గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూన్ 23:మండలంలో జీ.కే.వీధి-1 వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న వసుపరి లింగాలు మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స...
మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన
గంగవరం, పెన్ పవర్ జూన్ 23: మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనపై గంగవరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీపీఎస్ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, సీసీఎస్ ఎస్సై...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం కావాలి:వైద్య శిబిరాల్లో ఆరోగ్య అవగాహన
👉ఆర్వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రోజీ వినీతాంజలి
గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూన్ 23:గూడెం కొత్త వీధి మండలంలోని ఆర్.వి.నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం పనసపల్లి, బోనంగిపల్లి, బందపాలెం, మూలగరువు,...
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి రూ.10 వేల చొప్పున జరిమానా
నర్సీపట్నం, పెన్ పవర్:
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ గఫూర్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై ఈ-చలాన్లు...
బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
లారీ బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు
చింతూరు, పెన్ పవర్, జూన్ 22:
ఏడుగురాళ్లపల్లి గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం బియ్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర...
సాయికృష్ణ మిస్టరీ కేసు: ‘దృశ్యం’ తరహాలో అదృశ్యమయ్యాడా..?
పోలీసులపై పెరుగుతున్న అనుమానాలు
ఆనవాళ్లు దొరకకపోతే పోలీసులకే చట్టపరమైన చిక్కులా..!
మార్కాపురం నుంచి మొదలైన మిస్టరీ
కోర్టులో పోలీసుల వైఖరిపై కొత్త ప్రశ్నలు
పటమట – కృష్ణలంక సర్కిళ్లలో ఏం జరిగింది?
సెక్షన్ 106 ప్రకారం బాధ్యత ఎవరిది?
శవం లేకున్నా...
ఆర్యవటంలో భక్తి వెల్లువ.. సీతారామ సమేత లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహాల వైభవ ఊరేగింపు
24న పునఃప్రతిష్ఠ మహోత్సవం.. భక్తులందరికీ ఆలయ నిర్వాహకుల ఆహ్వానం
కాజులూరు, పెన్ పవర్, జూన్ 21: కాజులూరు మండలంలోని ఆర్యవటం గ్రామం ఆదివారం సాయంత్రం భక్తి పారవశ్యంతో మార్మోగింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ...
పేసా చట్టం… గిరిజన స్వయం పాలనకు రాజ్యాంగ రక్షణ
గ్రామసభకు అధికారం... గిరిజనుల హక్కులకు భరోసా
స్టాప్ రిపోర్టర్.గూడెం కొత్త వీధి, జూన్ 20:దేశంలోని గిరిజనుల హక్కుల పరిరక్షణ, వారి సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ, సహజ వనరులపై నియంత్రణ కల్పించేందుకు రూపొందించిన అత్యంత...
latest updates
జీ.కే.వీధి-1 వీఆర్వో వసుపరి లింగాలు మృతి
రెవెన్యూ శాఖలో విషాదం.. తహసీల్దార్, ఉద్యోగుల సంతాపం
గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూన్ 23:మండలంలో జీ.కే.వీధి-1 వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న వసుపరి లింగాలు మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స...
మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన
గంగవరం, పెన్ పవర్ జూన్ 23: మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనపై గంగవరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీపీఎస్ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, సీసీఎస్ ఎస్సై...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం కావాలి:వైద్య శిబిరాల్లో ఆరోగ్య అవగాహన
👉ఆర్వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రోజీ వినీతాంజలి
గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూన్ 23:గూడెం కొత్త వీధి మండలంలోని ఆర్.వి.నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం పనసపల్లి, బోనంగిపల్లి, బందపాలెం, మూలగరువు,...
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి రూ.10 వేల చొప్పున జరిమానా
నర్సీపట్నం, పెన్ పవర్:
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ గఫూర్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై ఈ-చలాన్లు...
బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
లారీ బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు
చింతూరు, పెన్ పవర్, జూన్ 22:
ఏడుగురాళ్లపల్లి గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం బియ్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర...














