వర్షాకాలం - పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ

పద్మనాభ మండలం లోశనివారం జరిగిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్షాకాలం - పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ లు ప్రతిజ్ఞ మరియు వివిధ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం అయినది.
ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి  జ్ఞాన వేణి మరియు ప్రజా ప్రతినిధులు ఇతర శాఖల మండల అధికారు లు రెవెన్యూ శాఖ ఆర్.ఐ. డి. శ్యామల ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు

About The Author: SOMA RAJU

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.