ప్రాధమిక పాఠశాలలకు రేపు కూడా సెలవు: జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

1001091311
జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి పెన్ పవర్, జులై 26 : అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాలు నేపధ్యంలో జిల్లా లోని అన్ని ప్రాధమిక పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ 27వ తేదీ శనివారం కూడా సెలవు ప్రకటించారు.అదేవిధంగా ముంపు మండలాలైన చింతూరు, ఎటపాక, వి.ఆర్ పురం, కూనవరం మండలాల్లో అన్ని పాఠశాలలకు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సెలవులు కొనసాగించాలని పేర్కొన్న విషయం విదితమే. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లోని 6 నుంచి 10 వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్న అన్ని పాఠశాలు, కళాశాలు ఈనెల 26 వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభించిన విషయం కూడా విదితమే.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల