Category
క్రైమ్
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  క్రైమ్  ట్రెండింగ్  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌ పై.. చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు

కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌ పై.. చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు బహుదూర్‌పల్లి మాజీ సర్పంచ్ "సుజాత శ్రీహరి" అభ్యర్ధనపై స్పందించిన హైకోర్టు.. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కి హైకోర్టు ఆదేశం.. సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌"తో వ్యాపారం.. వివాహాది శుభకార్యాలకు అద్దెల వసూళ్ళపై ఫిబ్రవరి 6న మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కి.. దుండిగల్‌ గండిమైసమ్మ తహశీల్దార్‌‌కి ఫిర్యాదు చేసిన పిటిషనర్ సుజాత.. నిర్లక్ష్యం వహించిన.. రెస్పాండెంట్స్ 2 అండ్ 4 (కలెక్టర్, తహశీల్దార్).. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మాజీ సర్పంచ్ "శివునూరి సుజాత శ్రీహరి".. దుండిగల్‌ మున్సిపల్ కమిషనర్ కమ్మ సంఘం ఫంక్షన్ పరిశీలించాలని.. ఆదేశాలు  పిటిషనర్ ఆరోపణలు సరైనవని తేలితే 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు..
Read More...
క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా

కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సుబోల్తా జాతీయ రహదారి పై ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 12 మందికి గాయాలు అనందపురం జాతీయ రహదారి వద్ద ఆదివారం తెల్లవారు జామున ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కుంభమేళాకు ప్రయా ణికులతో వెళ్తున్నబస్సులో 12 మందికి గాయాలు, క్షతగాత్రుల ను వైద్య సే వల నిమిత్తం కేజీహెచ్...
Read More...
క్రైమ్  కాకినాడ / Kakinada 

జగ్గంపేట : ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్

జగ్గంపేట : ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్ జగ్గంపేట, పెన్ పవర్, ఫిబ్రవరి 21: జగ్గంపేట శివారు టవర్ కాలనీలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో శుక్రవారం జగ్గంపేట ఎస్ఐ టి.రఘునాధరావు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6100 నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎక్కడైనా జూదాలకు పాల్పడిన, అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రఘునాధరావు హెచ్చరించారు.
Read More...
క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

#,సైలన్సర్స్ మ్రోగితే వాహనదారుడికి మోత మ్రోగుద్ది

#,సైలన్సర్స్ మ్రోగితే వాహనదారుడికి మోత మ్రోగుద్ది సైలన్సర్స్ మ్రోగితే వాహనదారుడికి మోత మ్రోగుద్ది    నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన 250 సైలన్సర్ను సీజ్  రోడ్డు రోలరుతో సైలన్సర్లను ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్. వాహనాలకు సైలన్సర్స్ ను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వాహ నాలను సీజ్ చేయడంతో పాటు,...
Read More...
క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

గంజాయి అక్రమముగా రవాణా

గంజాయి అక్రమముగా రవాణా గంజాయి అక్రమముగా రవాణా 8.5  కేజీల గంజాయి ని  సీజ్ చేసిన ఐ.పీ.ఎఫ్ ఆర్పి.ఎఫ్, విశాఖపట్నం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో బాగము గా, విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెం డెంట్ ఆఫ్ రైల్వే పోలీస్  పి.రామచందర్ రావు సూచ నలు ప్రకారం విశాఖపట్నం జి ఆర్ పి ఇన్స్పె క్టర్  సి హెచ్ ధనంజయనాయుడు ఆద్వర్యంలో  సబ్-ఇన్స్పెక్టర్...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  సాధారణ వార్తలు  ఎస్.పి. ఎస్. ఆర్. నెల్లూరు / S. P. S. R. Nellore 

పేద ప్రజలకు అందని రేషన్ 

పేద ప్రజలకు అందని రేషన్     రేషన్ అయిపోయాయి డబ్బులు కావాలంటే ఇస్తా లేకపోతే లేదు కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ నవ వికాస్ సెంటర్లో చోటుచేసుకున్న వైనం కావలి పెన్ పవర్ ఫిబ్రవరి 17 రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతినెల రేషన్ బండ్లు ద్వారా ఇంటింటికి తిరిగి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రేషన్ అందజేస్తుంది. పట్టణంలోని వెంగళరావు...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

చోరీ కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులు సిబ్బంది 

చోరీ కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులు సిబ్బంది  సిటీ పోలీస్ కమీషనర్ డా.శంకాబ్రత భాగ్జి పోలీస్ సిబ్బందికి అభినందనలు  
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  ఎస్.పి. ఎస్. ఆర్. నెల్లూరు / S. P. S. R. Nellore 

టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత

టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత క్రైం బ్యూరో పెన్ పవర్,  నెల్లూరు, ఫిబ్రవరి 17: నెల్లూరు గంజాయి రవాణాకు స్టాక్‌ పాయింట్‌గా మారిందన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఒరిస్సాతోపాటు ఏపీలోని విశాఖ ప్రాంతాల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిత్యం గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తరచూ హైవేపై పోలీసుల తనిఖీల్లో విలువల కొద్దీ పట్టుబడుతున్న గంజాయి నిల్వలే అందుకు...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  సాధారణ వార్తలు  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

ర్యాగింగ్ కలకలంపై జిల్లా కలెక్టర్ సీరియస్

ర్యాగింగ్ కలకలంపై జిల్లా కలెక్టర్ సీరియస్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో ర్యాగింగ్ కలకలంపై జిల్లా కలెక్టర్ సీరియస్వార్డెన్ పై వేటు- హాస్టల్ నుండి బోర్డర్ల తొలగింపు  
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  క్రైమ్  ట్రెండింగ్  హైదరాబాద్ / Hyderabad 

ఫోన్‌ ట్యాపింగ్‌ కథ కంచికేనా..?

ఫోన్‌ ట్యాపింగ్‌ కథ కంచికేనా..? హైదరాబాద్‌, పెన్ పవర్  ఫిబ్రవరి 15, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకు ఊరట లభించింది. పలు దఫాలుగా విచారణ చేపట్టిన నాంపల్లి సెషన్స్‌ కోర్టు ప్రణీత్‌రావుకు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రణీత్‌రావు చంచల్‌గూడ జైలులో...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  ప్రకాశం / Prakasam 

భారీగా మద్యం పట్టివేత

భారీగా మద్యం పట్టివేత కొనకనమిట్ల పెన్ పవర్ ఫిబ్రవరి 11 ; మండల కేంద్రమైన కొనకనమిట్ల మీదుగా పలు గ్రామాలకు అక్రమంగా తరలిస్తున్న మద్యం మంగళవారం పెద్ద ఎత్తున పట్టుబడింది.జిల్లా ఎక్సైజ్ అధికారులకు అందిన సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్ బృందం తమ సిబ్బందితో కలిసి కొనకనమిట్ల నుండి గ్రామాలకు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెంబడించి పట్టుకున్నట్లు తెలియచేశారు.వాహనంలో ఉన్న...
Read More...
క్రైమ్  కాకినాడ / Kakinada 

బుడగ తెచ్చిన గొడవ.. నలుగురు అరెస్ట్

బుడగ తెచ్చిన గొడవ.. నలుగురు అరెస్ట్ చిన్నపిల్లోడు సరదాగా ఆడుకుంటున్న బుడగ వల్ల గొడవై నలుగురు అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన సంఘటన మంగళవారం జగ్గంపేట మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి జగ్గంపేట సీఐ వైఆర్ కే శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన డి.ఏసు ఇంటి వద్ద గత నెలలో రాత్రి 8 గంటల సమయంలో ఏసు మనవడు బుడగలతో ఆడుకుంటుండగా ఆ బుడగ వెళ్లి అదే వీధిలో గల బి.మార్తమ్మకు తగలడంతో ఆమె ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే వారి కుటుంబ సభ్యులైన బి.కృష్ణ బి.రాజేష్ పి.ఆనంద్ కుమార్ మరో ఇద్దరు మహిళలు కలిసి గునపాలు, కర్రలు, రాళ్లతో ఏసు ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఏసు కుడి చెయ్యి విరిగి గాయం కావడం, కుటుంబీకులు గాయాలు పాలయ్యారు. దీనిపై ఏసు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి ముద్దాయిలైన బి.రాజేష్, పి.ఆనంద్ కుమార్ మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారికి 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. ఎవరైనా ఘర్షణలకు దిగితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. 
Read More...