Category
ఆరోగ్యం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... తుఫాన్ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ:తహసీల్దార్ హెచ్.అన్నాజీ రావు
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 31:తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండల పరిధిలోని సపర్ల, ధారకొండ పునరావాస కేంద్రాలలో బాధిత కుటుంబాలకు ఈ సరుకులను తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు ఆదేశాల మేరకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని... దగ్గరుండి చెట్లను తొలగిస్తున్న సర్పంచ్ రామకృష్ణ
Published On
By CHANTI BABU MADHIRI
దొడ్డి కొండలో చెట్టును తొలగించిన సర్పంచ్ రామకృష్ణ గూడెం కొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్ 29:మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డి కొండ గ్రామంలో భారీ గాలులు వీచాయి. ఆ గాలుల ప్రభావంతో గ్రామంలో చింత చెట్టు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.విషయం తెలుసుకున్న... కట్టుపల్లిలో కూలిన భారీ వృక్షం- విరిగిన విద్యుత్ స్తంభం
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, అక్టోబర్ 29: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దామనాపల్లి పంచాయితీ కట్టుపల్లి గ్రామంలో "మొంథా తుఫాన్ వల్ల వీచిన గాలులకు బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ పక్కన ఉన్న భారీ వృక్షం నేల కూలింది. వృక్షం విద్యుత్ స్తంభం పై పడటంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. మరి... "మొంథా తుఫాన్”అప్రమత్తత అవసరం– సహాయక కార్యక్రమాలకు జన సైనికులు సిద్ధంగా ఉండాలి: జనసేన నేత గొర్లే వీర వెంకట్
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, అక్టోబర్ 28: “మొంథా తుఫాన్” నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గొర్లే వీర వెంకట్ ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో... తుఫానుకు అప్రమత్తంగా ఉండాలి: జీకే వీధి సర్పంచ్ సుభద్ర
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 27:తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గూడెం కొత్త వీధి సర్పంచ్ సుభద్ర విజ్ఞప్తి చేశారు. జి.కె. వీధి మండల పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను సమయానికి చేరవేయాలని, సహాయక చర్యలకు సిద్ధంగా... తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :జీకే వీధి ఎస్సై సురేష్ హెచ్చరిక
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 27:రాబోయే మూడు రోజులపాటు తుఫాన్ ప్రభావం కారణంగా ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ పిలుపునిచ్చారు.మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తుఫాన్ దృష్ట్యా రెవెన్యూ, ఆరోగ్య మరియు పోలీస్ శాఖలు మండలంలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎక్కడైనా చెట్లు కూలడం, విద్యుత్... తుఫాన్ హెచ్చరిక-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీపీ బోయిన కుమారి
Published On
By CHANTI BABU MADHIRI
👉తుఫాన్ హెచ్చరిక-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 👉ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బోయిన కుమారి సూచన గూడెం కొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్26:రాబోయే మూడు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బోయిన కుమారి సూచించారు.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు... తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీపీ బోయిన కుమారి
Published On
By CHANTI BABU MADHIRI
👉తుఫాన్ హెచ్చరిక-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 👉ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బోయిన కుమారి సూచన గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 26:రాబోయే మూడు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బోయిన కుమారి సూచించారు.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం 27వ తేదీ నుండి 29వ... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh ఆరోగ్యం అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District సాధారణ వార్తలు
తుఫాన్ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి:జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్
Published On
By CHANTI BABU MADHIRI
👉28, 29 తేదీలు కీలకం స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి, పెన్ పవర్,అక్టోబర్ 25 : ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు.అక్టోబర్ 26 నుండి 29 తేదీ వరకూ భారీ వర్ష సూచనని వాతావరణ శాఖ ప్రకటించారని కలెక్టర్ పేర్కొన్నారు. 28,29 తేదీలు... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం:అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
Published On
By CHANTI BABU MADHIRI
స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి, పెన్ పవర్,అక్టోబర్ 23:రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు యత్నిస్తోందనే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమ ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించి వినతిపత్రాలు అందజేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.పాడేరు క్యాంప్... కేజీహెచ్ వైద్యుల నైపుణ్యానికి మరో ముద్ర పడ్డది
Published On
By SOMA RAJU
నూతన శిశువు ప్రాణాలు కాపాడిన వైద్య బృందం జకొత్తూరు గ్రామం, జమాడుగుల మండలానికి చెందిన వండలము శ్రీనివాస్ సత్యవతి దంప తులకు ఆగస్టు 31న గెమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడ శిశువు జన్మించింది. పుట్టుకతోనే శిశువు తల వెనుక భాగంలో గడ్డ ఉండటంతో అక్కడి వైద్యులు వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రి కే.జీ.హెచ్, విశాఖపట్నానికి రిఫర్ చేశారు. అక్కడ ఎం.ఆర్.ఐ స్కాన్లో శిశువుకు జెయింట్ ఆక్సిపిటల్ మెనింగోఎన్సెఫలోసీల్ ఉన్నట్లు గుర్తించారు. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగాధిప తి డా. యం. జతరే ఆధ్వర్యంలో న్యూరో సర్జన్ల బృందం సెప్టెంబర్ 6న క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించింది.వైద్యులు తెలిపారు. ఇటువంటి జన్యుపరమైన వ్యాధులు పది వేల మందిలో ఒకరికి మాత్రమే వస్తాయని. చాలా మంది శిశువులు పుట్టిన వెంటనే లేదా ఆపరేషన్ తర్వాత ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. ఈ శిశువుకు చేసిన శస్త్రచికిత్స పూర్తి విజయవంతమైందని, బయటకు వడ్తిన మెద డు భాగాన్ని తొలగించి తలను సాధారణ స్థితికి తీసుకువచ్చామని వైద్యులు వివరించారు.శిశువు ప్రస్తుతం కోలుకుంటుందని, అయితే భవిష్యత్తులో డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ డిలే, హైడ్రోసెఫాలస్ వంటి సమస్యలు తలెత్తే అవకా శం ఉండటంతో ప్రతి నెలా న్యూరో సర్జరీ ఓపీలో క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరమని సూచించారు.ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో భాగమైన న్యూరో సర్జరీ, అనస్థీషియా విభాగ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. డి. రాధాకృష్ణ, సీనియర్ ఎం.ఓ డా.యు.శ్రీహరి, నర్సింగ్ సూపరింటెండెంట్ సి. హెచ్.పద్మావతి అభినందించారు. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బోయిన కుమారి సూచన
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు26:కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడెం కొత్తవీధి ఎంపీపీ బోయిన కుమారి కోరారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఆమె మంగళవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రజలు అత్యవసరమైతే మాత్రమే బయటకు రావాలని, వాగులు, కాలువలు దాటేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. భారీ వర్షాల కారణంగా... 