Category
మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నారాయణా..! నో అడ్మిషన్స్ ప్లీజ్..!
Published On
By Admin
నారాయణా బోర్డు తీసేయ్.. స్కూల్ మూసేయ్:దుండిగల్ విద్యాధికారి.. బిల్డింగుకి "నో కమర్షియల్ పర్మిషన్.. స్కూలుకి నో పర్మిషన్.. అనుమతుల్లేని "నారాయణ హైస్కూల్లో"..! ఏసీ క్యాంపస్ పనులు..! శుక్రవారం సంబంధిత పాఠశాలని సందర్శించిన "దుండిగల్ ఎంఈఓ".. బోర్డుతీసేసి పాఠశాల మూసీవేయాలని నిర్వాహకులకు "ఎంఈఓ" హెచ్చరిక.. పేరెంట్స్ ఎవ్వరూ అడ్మిషన్లు చేయొద్దు: దుండిగల్ విద్యాధికారి కృష్ణ విజ్ఞప్తి.. పర్మిషన్ లేని పాఠశాలల్లో..! అడ్మిషన్లు తీసుకోవద్దన్న దుండిగల్ విద్యాధికారి.. బౌరంపేట్లో రెసిడెన్షియల్ భవనంలో కమర్షియల్ యాక్టివిటీస్.. భవనానికే అర్హతలేదంటే..! మధ్యలో అనుమతిలేని "హైస్కూల్" నిర్వహణ.. ఎంఈఓ హెచ్చరికని బేఖాతర్ చేస్తూ శరవేగంగా "ఏసీ క్యాంపస్" పనులు.. పేరెంట్స్ అడ్మిషన్లు చేయొద్దు: దుండిగల్ విద్యాధికారి కృష్ణ విజ్ఞప్తి.. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్కు..! బాంబు బెదిరింపులు..!
Published On
By Admin
మెయిల్లో బెదిరింపు మెస్సేజ్పై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిబ్బంది భయాందోళన డిసిపి కోటిరెడ్డి ఆదేశాలు.. డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు మొదట కరీంనగర్ ఏరియాకు చెందిన మావోయిస్టు పేరిట మెస్సేజ్గా గుర్తింపు బెదిరింపుల మెయిల్ మెస్సేజ్ తప్పుడు సమాచారంగా పోలీసులు నిర్ధారణ తెలంగాణ/Telangana పాలిటిక్స్ క్రైమ్ ట్రెండింగ్ సాధారణ వార్తలు స్థానిక రాజకీయాలు మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri
కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ పై.. చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు
Published On
By Admin
బహుదూర్పల్లి మాజీ సర్పంచ్ "సుజాత శ్రీహరి" అభ్యర్ధనపై స్పందించిన హైకోర్టు.. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కి హైకోర్టు ఆదేశం.. సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "కమ్మ సంఘం ఫంక్షన్ హాల్"తో వ్యాపారం.. వివాహాది శుభకార్యాలకు అద్దెల వసూళ్ళపై ఫిబ్రవరి 6న మేడ్చల్ జిల్లా కలెక్టర్కి.. దుండిగల్ గండిమైసమ్మ తహశీల్దార్కి ఫిర్యాదు చేసిన పిటిషనర్ సుజాత.. నిర్లక్ష్యం వహించిన.. రెస్పాండెంట్స్ 2 అండ్ 4 (కలెక్టర్, తహశీల్దార్).. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మాజీ సర్పంచ్ "శివునూరి సుజాత శ్రీహరి".. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కమ్మ సంఘం ఫంక్షన్ పరిశీలించాలని.. ఆదేశాలు పిటిషనర్ ఆరోపణలు సరైనవని తేలితే 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు.. 227 ప్రభుత్వ భూమిలో..! నిరంతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ..!
Published On
By Admin
ప్రభుత్వ స్థలంలో సీసీరోడ్లకు సహకరించిన అధికారులకి..! రిజిస్ట్రేషన్లు ఓ లెక్కనా..? సాయినాథ్ సొసైటీ ప్లాట్లను అధ్యక్షుడి హోదాలో బొడ్డు రవిశంకర్ రిజిస్ట్రేషన్లపై చర్యలేవి..? ప్రభుత్వ భూమిలో ప్లాట్లు విక్రయంపై.. క్రిమినల్ చర్యలు ఏవి..? నోటీసులు ఇచ్చిన సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుపై తహశీల్దార్ సారుకు అంత ప్రేమెందుకు..? గత నవంబర్ 25న ఫోటోషూట్ చర్యలతో.. షెడ్డుకు చర్యల మినహాయింపు దేనికి..? దుండిగల్ మండలం బహుదూర్పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో నాన్స్టాప్ రిజిస్ట్రేషన్లు.. మేడ్చల్ జిల్లా రిజిస్టార్కి(డిఆర్) జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 2024 జూన్ 28న లేఖ.. అయినప్పటికీ గత నవంబర్ 21 వరకు యధావిధిగా రిజిస్ట్రేషన్లు.. జిల్లా రిజిస్టార్ (డిఆర్)కి రెవెన్యూ యంత్రాంగం లేఖలకు విలువ లేదా..? ఉత్తుత్తివేనా..? 2009 సెప్టెంబర్ 9న హైకోర్టు డైరెక్షన్తో జగన్మోహన్ ఐఏఎస్ 227 ప్రభుత్వ భూమిగా ప్రొసీడింగ్.. ప్రభుత్వ నిధులతో..అదే ప్రభుత్వ భూమిలో రూ.60 లక్షలు దుర్వినియోగంతో సీసీరోడ్లు..? 227 హైకోర్టు పరిధిలో ఉన్నపుడే.. సీసీరోడ్లను నిలిపి వేయకుండా సహకరించిన అధికారులు..? 2004 నాటి హైకోర్టు ఉత్తర్వులను మరోసారి పునర్ పరిశీలనకై కలెక్టర్కి హైకోర్టు తాజా ఉత్తర్వులు.. పునర్ పరిశీలనలో భాగంగా 227 ప్రభుత్వ భూమి సాయినాథ్ సొసైటీకి అప్పగించే అవకాశం ఉందా..? 227లో "2022-2023" వరకు ముందస్తుగా 200 ఎకరాలకు పైగా ధరణీ రిజిస్ట్రేషన్లు..! 2024 జనవరి 8 నుండి మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిరంతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. 2024 ఆగష్టు నెలలో రూ.60 లక్షలు ఎస్డిఎఫ్ నిధులతో సీసీరోడ్డు.. కలెక్టర్కి తెలిసినా సైలెంట్..? 227 కబ్జాదారులకి రిజిస్ట్రేషన్లు, సీసీరోడ్లు దేనికి సంకేతం..? కట్టబెట్టేందుకు సర్వం సిద్దమా..? కాంగ్రెస్పార్టీ పరువు తీస్తే..! ఉపేక్షించేది లేదు..
Published On
By Admin
గాగిల్లాపూర్ 214 కబ్జాలో కాంగ్రెస్ నాయకులు..! అన్న వార్తకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే.. "పెన్ పవర్"తో పాటు పలు దినపత్రికల్లోనూ సర్వే నెం.214 ప్రభుత్వ భూమి కబ్జాపై వార్తా కథనాలు.. దుండిగల్ తహశీల్దార్కి, మున్సిపల్ కమిషనర్కి చర్యలు చేపట్టాల్సిందిగా సూచించిన కూనా.. "హైడ్రా" పవర్ తగ్గిందా..? చెరువుల మరమ్మతులకే పరిమితమా..?
Published On
By Admin
125 ఏళ్ళ ఫాక్స్సాగర్ నాలపై..! అక్రమ నిర్మాణం చర్యల కథ కంచికేనా..? "హైడ్రా" చర్యలు సన్నగిల్లాయా..? ఇకపై చెరువుల మరమ్మతులకే పరిమితమా..? ఫాక్స్సాగర్ నాలాపై అక్రమ కట్టడాన్ని సీజ్ చేసినప్పటికీ..! బయట తాళం లోపల పనులు..! హైడ్రా దృష్టికి తీసుకెళ్తామన్న "నార్త్ ట్యాంక్ డివిజన్" ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ.. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 అధికారుల సౌజన్యంతో ఫాక్స్సాగర్ నాలా ఆక్రమణ.. 1897-99 కాలం నాటి ఫాక్స్సాగర్ చారిత్రక ఆనవాళ్లు చెరిపేస్తున్న కబ్జాదారులు.. గతంలో "తిరుమల హైట్స్" అపార్ట్మెంట్కి సహకరించిన జీహెచ్ఎంసి.. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్సాగర్ చెరువును బ్రిటిష్ కాలంలో నిర్మితమైంది.. అలుగు,సర్ప్లస్ వాటర్ మూసీనదిలో కలిపే ఈ చారిత్రక నాలాపై భారీ అక్రమ నిర్మాణాలు.. ముగ్గురు కలెక్టర్లు..! ముగ్గురు తహశీల్దార్లు..! 353 ఎకరాల కథా చిత్రం..!
Published On
By Admin
20ఏళ్లుగా న్యాయస్థానాలు చేయలేని పని.. చిటికెలో పూర్తి.. కబ్జాదారులకి కాపుగాస్తున్న సార్లు.. సర్వే నెం. 227లో.. అధికారుల చిత్ర విచిత్ర విన్యాసాలు.. 2022 డిసెంబర్ 20లో కలెక్టర్ ఎస్.హరీష్, తహశీల్దార్ పద్మప్రియ హయాంలో మొదలు.. 2023లో కలెక్టర్ అమోయ్ కుమార్, తహశీల్దార్ టి.సుచరిత హయాంలో ధరణీ రిజిస్ట్రేషన్లు.. 2024లో మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సాయినాథ్ సొసైటీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు..2000 సం.లో సాయినాథ్ సొసైటీ ఎన్ఓసి కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి అర్జి.. 227 మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ భూమి అయినందున "ఎన్ఓసి" నిరాకరించిన కలెక్టర్.. వెంటనే హైకోర్టును ఆశ్రయించిన సాయినాథ్ సొసైటీ సభ్యులు.. ఆ వెంటనే బహుదూర్పల్లి సర్పంచ్ శివునూరి సుజాత 227 ప్రభుత్వ భూమిగా మరో పిటిషన్.. రెవెన్యూ సంబంధిత వివాదం కాబట్టి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్కి హైకోర్టు డైరెక్షన్.. హైకోర్టు డైరెక్షన్తో అప్పటి జాయింట్ కలెక్టర్ కూలంకషంగా సుదీర్ఘ విచారణ.. 2009-9-9న 227 సర్కారీ జమీన్గా ప్రొసీడింగ్ జారీచేసిన నాటి "జేసి జగన్మోహన్ ఐఏఎస్".. 2010లో హైకోర్టును మళ్ళీ ఆశ్రయించిన సొసైటీ సభ్యులకు "స్టేటస్కో"విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు.. కేసు హైకోర్టులో ఉండగానే "2022 డిసెంబర్ 20" నుండి 2023 అక్టోబర్ వరకు ధరణీ రిజిస్ట్రేషన్లు. 2024 జనవరి 8 నుండి మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు షురూ.. నోటీసులిచ్చిన షెడ్లకు ముడుపులు..? కంటైనర్ల ఏర్పాటుకు కమిట్మెంట్లు..? బహుదూర్పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "అధికారుల చిత్రవిచిత్రాలు".. అక్రమ షెడ్డుకు నోటీసులిచ్చిన తహశీల్దార్ చర్యలు తీసుకోక పోవడానికి కారణం"ముడుపులేనా"..? హైకోర్టు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో జిల్లా అధికారి అండతో సీసీరోడ్డు.. కూల్చివేసిన "కమ్మ సేవాసమితి" కమాన్ను మళ్ళి నిర్మిస్తున్న కబ్జాదారులు.. బౌరంపేట్ రోడ్డులో కంటైనర్లతో 227 "సర్కారీ జమీన్" ఆక్రమణ.. మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ చర్యలకు ఆదేశించినా..! చర్యలు శూన్యం..!! దుండిగల్ తహశీల్దార్ ఇష్టానుసారంగా విధుల నిర్వహణ, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్.. దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్మార్క్ యాజమాన్యం దాడి
Published On
By Admin
పథకం ప్రకారమే దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్మార్క్ యాజమాన్యం దాడి.. నిందితులను కఠినంగా శిక్షించాలన్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డీసీపీ, ఏసీపీ లకు ఆదేశం.. వార్తలు రాసిన విలేఖరులపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల.. హాల్ టికెట్లు అందుబాటులో..
Published On
By Admin
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్.. గ్రూప్-1 సర్వీసెస్ (జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నం. 02/2024.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ.. 21/10/2024 నుండి 27/10/2024 వరకు మధ్యాహ్నం 2. నుండి సాయంత్రం 5 గంటల వరకు.. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.. పరీక్షా కేంద్రం గేట్లు మధ్యాహ్నం 1:30 గంటలకు మూసి వేస్తారు.. ఆతర్వాత అనుమతించరు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. ఒక్క తుపాకీ.. 15 మంది నిందితులు..
Published On
By MADHAV PATHI
ఒక దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక బైక్ స్వాధీనం.. కాల్పులకు దారితీసిన పెట్రోల్ దొంగతనం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గన్ కల్చర్.. ల్యాండ్ గ్రాబర్స్కు ప్రభుత్వ భూములు పట్టం కడుతున్నారని సర్వత్రా ఆరోపణలు.. లాండ్ సెటిల్మెంట్ల కోసం తుపాకీ కొన్న పాత నేరగాడు నరేష్.. బీఆర్ఎస్ నేతగా చలామణి అవుతున్న నరేష్.. నరేష్పై రౌడీ షీట్ తెరుస్తామన్న పోలీసులు.. పిడి యాక్ట్ పెడ్తామన్న డిసిపి కోటిరెడ్డి.. తదుపరి విచారణ కూడా ఉంటుందన్నారు.. నిందితుల మధ్య వారి సంబంధం తదితర వివరాలపై స్పష్టత కొరవడుతుంది.. చెరువుల ఆక్రమణలో..! అధికారులే సూత్రధారులా..?
Published On
By MADHAV PATHI
కుడికుంట చెరువులో బిల్డర్ "అల్లు రామనర్సయ్య" అక్రమ నిర్మాణం.. దుండిగల్ మండలం దొమ్మర పోచంపల్లి కుడికుంట లేక్ఐడి నెం.2834 చెరువులో అపార్ట్మెంట్.. బిల్డర్ అల్లు రామనర్సయ్య తన పలుకుబడితో..! చర్యలు తీసుకోకుండా అధికారులను మేనేజ్..? హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ..! బిల్డర్కు వత్తాసు పలుకుతున్న అధికారులు.. 2023 డిసెంబర్ 12,13 తేదీల్లో చర్యలు నిలిపివేసి నాటి తహశీల్దార్ సుచరిత సహకారం..! ప్రస్తుత తహశీల్దార్ మతీన్,నేటికీ కౌంటర్ దాఖలు చేయకుండా బిల్డర్కు సహకారం.. ఇరిగేషన్ డీఈఈ, ఏఈఈ విధులు ఎవరిని ఉద్ధరించడానికో అంటూ స్థానికుల ఆగ్రహం.. నిర్మాణంపై స్టేటస్కో ఉన్నప్పటికీ..! రెండు అంతస్తుల్లో యధేచ్చగా పనులు..! ఎదుగుదలను జీర్ణించుకోలేకనే..!కుట్రలు పన్నారు..
Published On
By MADHAV PATHI
నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ముకుమ్మడి రాజనామా.. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి నూతన కమిటీ ఏర్పాటుకు నిరసనగా రాజీనామా.. ఎదుగుదలను ఓర్వలేకనే, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకులు కుట్రలు.. పదవికి మాత్రమే దూరమవుతున్న.. ప్రజలకు కాదు..! ఆకుల సతీష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 