Category
పాలిటిక్స్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఏపీలో మరో ఆరు కొత్త జిల్లాలు – తుది దశలో పునర్విభజన!
Published On
By Admin
జిల్లాల పునర్విభజనపై రేపు సీఎంతో చర్చ, నవంబర్ 7న క్యాబినెట్లో ఆమోదం 200 వినతులు, ప్రజాప్రతినిధుల సూచనలు — ఉపసంఘం సమగ్ర సమీక్ష రంపచోడవరం గిరిజన జిల్లా, మార్కాపురం జిల్లాలపై సానుకూలత అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్లకు సిఫార్సులు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క్యాబినెట్ ఉపసంఘం కీలక భేటీ — అమరావతి, మార్కాపురం, రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాల ప్రతిపాదనలు — ప్రజల ఆకాంక్షలు, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా తుది రూపు బీహార్లో ఎన్డీఏ తరపున ప్రచారానికి చంద్రబాబు–పవన్ సిద్ధం
Published On
By Admin
బీహార్లో గట్టి పోటీ.. ఇండియా కూటమికి ప్రతిస్పందనగా వ్యూహం చంద్రబాబుకు నితీష్–బిజెపి ప్రత్యేక ఆహ్వానం పవన్ కళ్యాణ్ ప్రచారంతో హిందూ ఓటు బ్యాంక్పై దృష్టి విశాఖ పెట్టుబడుల సదస్సు అనంతరం బయలుదేరనున్న నేతలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం:అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
Published On
By CHANTI BABU MADHIRI
స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి, పెన్ పవర్,అక్టోబర్ 23:రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు యత్నిస్తోందనే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమ ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించి వినతిపత్రాలు అందజేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.పాడేరు క్యాంప్... “ట్రాప్” & “క్యాష్”
Published On
By Admin
రసిక బాబు కథలు ఎపిసోడ్ - 2 “శానిటైజర్ షాప్ నుంచి స్పా వరకు మొదట “ట్రాప్” – తరువాత “క్యాష్”. చక్రం తిప్పుతున్న ఓ ప్రజా ప్రతినిధి పి.ఏ వ్యభిచారం, గంజాయి, బ్లాక్మెయిల్, మట్టిమాఫియా… ఇవన్నీ ఎవరి అండర్ కవర్లో..? – తాడేపల్లిగూడెం రసిక బాబు అసలు రూపం..? వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు
Published On
By CHANTI BABU MADHIRI
స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 18:గత రెండు రోజులుగా అల్పపీడనం ప్రభావంతో గిరిజన ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పాడేరు శాసన సభ్యులు, వైసీపీ అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు తెలిపారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh పాలిటిక్స్ క్రైమ్ పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari స్థానిక రాజకీయాలు
రసిక బాబు కథలు - ఏపిసోడ్ `1
Published On
By D. RATNAM
పోలీసు అధికారులు అంతా రసిక బాబుకు స్నేహితులంటా..? రాజకీయ, అధికార సంబంధాలు అతన్ని కాపాడుతున్నాయా? ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయినా, రసిక బాబు పై ఏందుకు కేసు నమోదు చెయ్యలోదో..? బాధితులు తమను రసిక బాబు కబంధహస్తాల నుంచి కాపాడాలని వేడుకోలుకొత్తగా పోలీసు బ్రోకర్ గా అవతారం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం:జనసేన నేత గొర్లె వీర వెంకట్ పిలుపు
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 14:ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం అని అరకు పార్లమెంట్ జనసేన ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఔన్నత్యాన్ని గౌరవించుకోవడమే ప్రతి భారతీయుని బాధ్యతగా ఆయన పిలుపునిచ్చారు.79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు,... పాలిటిక్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District సాధారణ వార్తలు స్థానిక రాజకీయాలు
పులివెందుల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ:తీవ్రంగా స్పందించిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు
Published On
By CHANTI BABU MADHIRI
స్టాప్ రిపోర్టర్,పాడేరు,/గూడెం కొత్తవీధి,ఆగస్టు 14: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మండిపడ్డారు.ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు.2024 సాధారణ ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసిన కూటమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... పాలిటిక్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District సాధారణ వార్తలు స్థానిక రాజకీయాలు
పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను పరిశీలించిన విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్ ఆగస్టు 12:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం వంచుల పంచాయితీ కొడిసింగి గ్రామంలో ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు వంతల దేవదాసు కోడిసింగి గ్రామంలో పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను పరిశీలించారు. పీఎం జన్ మన్ గృహాలను లబ్ధిదారులు సక్రమంగా నిర్మించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో... జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పర్యటన జయప్రదం చేయాలి:అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 11:అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రాంలో ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఈ నెల 12వ తేదీ అనగా మంగళవారం చింతపల్లిలో పర్యటించనున్నారని జనసేన పార్టీ అరుకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గొర్లె వీర వెంకట్ ఒక... పాలిటిక్స్ విశాఖపట్నం / Visakhapatnam అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District స్థానిక రాజకీయాలు
రేపు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు చింతపల్లిలో పర్యటన
Published On
By CHANTI BABU MADHIRI
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రేపు అనగా మంగళవారం ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు చింతపల్లిలో పర్యటిస్తున్నట్లు అరకు పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య తెలిపారు. పంచకర్ల రమేష్ బాబు పర్యటన ఏర్పాట్లపై ఆయన సోమవారం చింతపల్లిలో జనసేన పార్టీ... జీకే వీధి పంచాయితీలో జనసేన పార్టీ పంచాయతీ నూతన కమిటీ ఏర్పాటు
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూన్10:అరకులోని పార్లమెంటు మరియు పాడేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్.వంపూరు గంగులయ్య యొక్క ఆదేశాల మేరకు, పాడేరు నియోజకవర్గ కోర్ కమిటీ సభ్యులు గొర్లె వీరవెంకట్ మరియు మండల జనసేన అధ్యక్షులు కొయ్యం బాలరాజు ఆధ్వర్యంలో జీకే వీధి పంచాయితీకి నూతన కోర్ కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో... 