జగన్మోహన్ రెడ్డిని కలిసిని సత్తిరెడ్డి

సమస్యలు పై అవగాహన 

పుల్లలచెరువు పెన్ పవర్ నవంబర్ 11: మాజి ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టి అధినేత వై యస్ జగన్మోహన్ రెడ్డిని చాపల మడుగు సర్పంచ్ సత్తిరెడ్డి సోమవారం కలిసారు.ఈ సందర్భంగా తమ పంచాయితిలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు.వైసిపి ప్రభుత్వ హాయాంలో సమస్యలు లేవనీ అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేవారని,ప్రస్తుతం అధికారులకు జవాబుదారితనం లేకుపోవడంతొ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.ఈ సందర్భంగా మాజి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు కూటమి ప్రభుత్వం అనాతి కాలంలోనే ప్రజల మన్నన కోల్పోయిందని,రానున్న రోజుల్లో ప్రజలకు మంచి చేసే మన ప్రభుత్వం వస్తుందని,పార్టిఅభ్యున్నతి కోసం పాటుపడాలని కోరారు.ఈయన వెంట యర్రగొండపాలెం శాసన సభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్,నాయకులు పాల్గోన్నారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews