యోగాంధ్రాకు వెళ్లడానికి బస్సులు లేక నిరీక్షిస్తున్న ఉపాధ్యాయులు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జూన్ 20: ప్రభుత్వం ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి వెళ్ళటానికి ఉపాధ్యాయులు ఆపసోపాలు పడుతున్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా యోగంధ్ర కార్యక్రమానికి రావాలని అధికారులు ఆదేశించటంతో ఉపాధ్యాయులు యోగాంధ్రా కార్యక్రమంలో పాల్గొనటానికి బయలుదేరారు. అయితే వెళ్ళటానికి బస్సులు లేక  ఉపాధ్యాయులు రింతాడా లో నిరీక్షిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన బస్సులు అందుబాటులో లేకపోతున్నాయని అధికారులు ఎటు తేల్చని వైన్యంతో ఉపాధ్యాయులు వేచి చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.IMG-20250620-WA0316

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల