#
#andhrapradesh#prakasam
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి గోడ పత్రిక ఆవిష్కరణ డోలా శేషు, బొల్లా నరసింహారావు
Published On
By Admin
పట్టణములోని ఎస్సీ సెల్ అధ్యక్షుడు డోలా శేషు క్యాంప్ కార్యాలయం నందు ఈ నెల 14న జరగబోయే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి గోడ పత్రికను డోలా శేషు , బొల్లా నరసింహారావు ఆవిష్కరించిరు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విచ్చేయున్నారని ఆయన తెలియజేశారు. అనంతరం డోలా శేషు,... ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..
Published On
By Admin
బిజెపి జిల్లా అధ్యక్షులు శివారెడ్డి పొదిలిలో రౌడీషీటర్లకు పోలీసు అధికారుల కౌన్సిలింగ్
Published On
By Admin
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగ నున్నందున గురువారం నాడు పోలీసు అధికారులు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు పొదిలి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్, డి మల్లికార్జునరావు, సబ్ ఇన్స్పెక్టర్ జి కోటయ్యలు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా పోలీస్ అధికారులు మాట్లాడుతూ రౌడీ షీటర్లు సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి... ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి
Published On
By Admin
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు గ్రామాలలో ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలని బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు ప్రజలను కోరారు. గ్రామాలలో సందర్శనలో భాగంగా మండలంలోని సలకలవీడు గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై నరసింహారావు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ప్రజలు స్వేచ్ఛాయుతంగా... పొదిలి మండలంలో పోలింగ్ బూతులను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా
Published On
By Admin
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గురువారం నాడు పొదిలి మండలంలోని పలు గ్రామాల్లో గల పోలింగ్ బూతులను మార్కాపురం సబ్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా పరిశీలించారు ఈ సందర్భంగా మండలంలోని మూగచింతల, కొండాయపాలెం, దొండలేరు, నంది పాలెం, పోతవరం, కంబాలపాడు గ్రామాల్లో ఎంపిక చేసిన పోలింగ్ బూత్ లను ఆయన... 25 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు.
Published On
By Admin
స్థానిక మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు వైద్యపరీక్షలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మారుతీరావు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 25 మంది గర్భవతులకు డాక్టర్ సభిహాసుల్తానా వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను అందజేశారు. అందులో ముగ్గురికి హెచ్.బీ... అభివృధ్ధికి పాటుపడతా ఆదరించండి
Published On
By Admin
* దోర్నాల కొత్తూరు,ఘంటవానిపల్లిలో తాటిపర్తి ఎన్నికల ప్రచారం* అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు,అభిమానులు* స్టాఫ్ రిపోర్టర్ యర్రగోండపాలెం పెన్ పవర్ ఏప్రిల్ 10 యర్రగొండపాలెం నియోజకవర్గమే నా కుటుంభమని ,నియోజకవర్గంలోని అన్ని మండాలాల ,అన్ని గ్రామాల అభివృధ్ధికి పాటు పడతానని తనను ఓటువేసి గెలిపించాలని యర్రగొండపాలెం నియోజకవర్గ వైసిపి అభ్యర్ది తాటిపర్తి టిడిపిని వీడి వైసీపీలోకి చేరిక
Published On
By Admin
పట్టణములోని ఓల్డ్ ఎస్బిఐ రోడ్ నందు బుధవారం టిడిపిని వీడి వైసీపీ పార్టీలోకి చేరిక షేక్ షంషుర్ నాయకత్వంలో షేక్ ఖాజావలి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు చేరాయి. ఈ సందర్భంగా కనిగిరి ఇంచార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు. అనంతరం షేక్ ఖాజావలి... వలేటివారిపాలెం లో ఆత్మీయ సమావేశం
Published On
By Admin
నేడు సాయంత్రం 4-00గంటలకు స్థానిక వలేటివారిపాలెం లో జరుగనున్న వైసీపీ పార్టీ ఆత్మీయ సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి మరియు కందుకూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మధుసూదన్ యాదవ్ వస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు పరిటాల వీరాస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మండలకేంద్రం లోని గాంధీ నగర్ నుండి అగ్రహారం... సైకిల్ స్పీడు ఆపనున్న హస్తం
Published On
By Admin
*యర్రగోండపాలెం రాజకీయంలో అజితరావు ఓటు మార్కు చూపనుందా* ఇరుపార్టిలలో చేరికలు తిరోగమనం పట్టనున్నాయా నేడు లక్ష్మక్కపల్లి గ్రామంలో వైసీపీ ఆత్మీయ సమావేశం
Published On
By Admin
మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామ పంచాయితీలో ఉదయం 10 గంటలకు ఆత్మీయ సమావేశం జరుగుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త బద్దెల రత్నారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కనిగిరి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి కనిపించిన నెలవంక.. నేడే రంజాన్ .
Published On
By Admin
ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన ఈద్గా ప్రాంతం. 