#
#mla #kurupam #manyam
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... చంద్రబాబు మాట తప్పరు పింఛన్లు పంపిణీలో ఎమ్మెల్యే జగదీశ్వరి
Published On
By Admin
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాల్లో తెల్లవారి 6 గంటలకే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం.వీధుల్లో వెళ్లి వృద్దులకు,వికలాంగులకు, వితంతువులు కు పింఛన్లు సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేశారు..కురుపాంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి,రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ నేరుగా వెళ్లి ఫించన్ డబ్బులును లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.అనంతరం ఫించన్ దారులుతో కలిసి చంద్రబాబు, పవన్, మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య, వితంతు పింఛన్ 3000 నుండి 4000కి, వికలాంగులు పింఛన్ 3000 నుండి 6000 పెంచి ఇచ్చిన ఘనత చంద్రబాబు, పవన్,మోదీలదే అని ఆమె అన్నారు. 