వైసిపి మండల అధ్యక్షులు ఇంటి వద్ద ప్రెస్ మీట్

వైసిపి మండల అధ్యక్షులు ఇంటి వద్ద ప్రెస్ మీట్

వి.ఆర్.పురం

వి.ఆర్.పురం మండలం రేఖపల్లి గ్రామంలో ఆదివారం వైసిపి మండల అధ్యక్షులు మాదిరెడ్డి సత్తిబాబు ఇంటివద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా వైసిపి మండల అధ్యక్షులు మాదిరెడ్డి సత్తిబాబు మాట్లాడుతూ వైసిపి పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసే ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు పార్టీలు జగన్మోహన్ రెడ్డి పై రాళ్లతో దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. మండలంలోని వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జరిగిన సంఘటనపై ప్రతిపక్షాల మీద ఎవరూ వాదనలకు దిగవద్దని,వారి మీద ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.మన వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలే మన వైసిపి పార్టీని ముందుకు తీసుకువెళ్తాయని ఆయన అ…
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బంధం విజయలక్ష్మి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిషన్ సభ్యులు చిక్కాల బాలు వైసిపి నాయకులు మాచర్ల గంగయ్య బొడ్డు సత్యనారాయణ,ముత్యాల శ్రీను,మామిడి రాజు,మోడెం నరేష్,చీమల కాంతారావు,వైసిపి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

బంజారా కాలనీ యువతకు పార్టీ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్
దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
ఇంటర్ విద్యార్థిని వర్షిత మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పాట్ ఎంక్వైరీకి ఆదేశాలు
చెరువుల అనుసంధానానికి అడ్డంకులు..!
చింతపల్లి ఐటిఐకి నూతన ప్రిన్సిపాల్ గా వై.రామ్మోహన్ రావు బాధ్యతల స్వీకరణ 
పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్