పొదిలిలో ముస్లింలకు కందుల ఇఫ్తార్ విందు

పొదిలిలో ముస్లింలకు కందుల ఇఫ్తార్ విందు

పొదిలి

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మంగళవారం సాయంత్రం పొదిలిలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు పట్టణంలోని అన్ని మసీదుల్లో కందుల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల హక్కుల పరిరక్షణకు పాటుపడేది తెలుగు దేశ ప్రభుత్వం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు ముస్లిం మైనారిటీ పేదవర్గాలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల