విఘ్నేశ్వరా మాకేందుకీ పరీక్షా..?

harahara-makendu-test

విఘ్నేశ్వరా మాకేందుకీ పరీక్షా..?

టిక్కెట్లు ఆదాయం తప్ప భక్తులకు సౌకర్యాలు ఎక్కడ.?

150 రూపాయల దర్శన టిక్కెట్ల కోసం ఎండలోనే భక్తులు.!

 

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయం అయిన శ్రీIMG-20250216-WA0007 వరసిద్ధివినాయక స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేశారు. స్వామివారి దర్శనం కోసం దేవాలయం వారు అతి శీఘ్ర దర్శనం పేరుతో 150 రూపాయలతో టిక్కెట్లు విక్రయించడం జరుగుతోంది. అయితే భక్తులు సదురు టిక్కెట్ల కొసం ఎండలో నిలబడడం జరుగుతోంది. అధికారులు స్పందించి భక్తుల కోసం క్యు లైన్ పెద్దగా ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు.

About The Author

Advertisement

LatestNews

జనసేన పార్టీ పంచాయతీ కమిటీల ఏర్పాటు పట్ల చర్యలు వేగవంతం:పాడేరు అసెంబ్లీ కోర్ కమిటీ సభ్యులు గొర్లె వీర వెంకట్
బాబుకు షాక్ ఇవ్వనున్న జనసేన-బీజేపీ కూటమి?
ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి  ఇద్దరు కు తీవ్ర గాయాలు:విషాదంలో మునిగిన పెంటపాడు గ్రామం
చెరువులో-ప్రభుత్వ భూమిలో.. ఇంటి నెంబర్‌లు..
హుడా" లేఅవుట్‌లో.. ప్రజాప్రయోజనాలు రిజిస్ట్రేషన్‌
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు ప్రసవం పొందండి:స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ వాసవి  
వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో పాడేరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్