దైవ ప్రార్థనలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

దైవ ప్రార్థనలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

ఎన్డీఏ కూటమి బిజెపి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవి బుధవారం రంపచోడవరం నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారాని దైవ ప్రార్థనతో శ్రీకారం చుట్టారు .బిజెపి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిరీష రంపచోడవరం మండలం సీతపల్లి లో గల శ్రీ శ్రీ గడి బాపనమ్మ తల్లి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే గంగవరం వై జంక్షన్ లో గల శ్రీ శ్రీ హనుమాన్ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి తమ గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల