పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం  

గంగవరం రాజమహేంద్రవరం తూర్పుగోదావరి

పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం  

బిపిసిఎల్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ మురళీకృష్ణ

 

 IMG-20240711-WA0103 పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం గా ఉండవచ్చని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ మురళీకృష్ణ అన్నారు.

IMG-20240711-WA0103

గురువారం స్వచ్ఛ పక్వాడ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం శశి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ప్రిన్సిపాల్ లక్ష్మి అధ్యక్షతన స్వచ్ఛ పక్కవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు విద్యార్థులకు స్వచ్ఛ పక్వాడ ప్రతిజ్ఞ చేయించి వ్యాసరచన, స్లోగన్ రైటింగ్ లు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నేడు బహుమతి ప్రధానం చేయనున్నట్లు భారత్ పెట్రోలియం సీనియర్ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీలర్ రాజు, కోకో మేనేజర్   కిరణ్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20240711-WA0111

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల