పలుకూరులో సైకిల్ హవా --ఇంటూరి సమక్షంలో టిడిపిలో చేరికలు

పలుకూరులో సైకిల్ హవా --ఇంటూరి సమక్షంలో టిడిపిలో చేరికలు

కందుకూరు

మండలంలోని పలుకూరులో సైకిల్ స్పీడ్ పెరిగింది. నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈదర సింగయ్య, వెంకటరావు, వెంకటేశ్వర్లు, శ్రీధర్, షేక్ రహంతుల్లా, ఉప్పలపాటి మధు, పేముల బసవయ్య, గండి సుబ్బయ్య, చెంబేటి అంజి, పల్లపు అంకారావు, ఇంద్రకంటి మాధవరావు, వీరమల్లి చిన్న తదితరులు పార్టీలో చేరారు.
మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోశయ్య, సీనియర్ నాయకులు ఎడ్లపల్లి వెంకట నరసింహం, బొద్దులూరి కొండలరావు, ఈదర సుధాకర్, తన్నీరు బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల