సిపిఎం అభ్యర్థి విస్తృత ప్రచారం

కురుపాం మండలం లో సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ విస్తృత ప్రచారం నిర్వహించారు

సిపిఎం అభ్యర్థి విస్తృత ప్రచారం

కురుపాం మండలంలోని ఏగలవాడ, పొడి, నీలకంఠాపురం పంచాయతీల్లో గల పలు గిరిజన గ్రామాలలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, సిపిఎం పార్టీ నాయకులు కోలక అవినాష్ 
ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం పార్టీతో మాత్రమే గిరిజనులు బ్రతుకులు అభివృద్ధి బాటలో నడుస్తాయని ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెలిపారు..

IMG-20240416-WA0016IMG-20240416-WA0017

Tags:

About The Author

Advertisement

LatestNews

సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు