భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టం....తృటిలో తప్పిన పెను ప్రమాదం...

ప్రభుత్వం ఆదుకోవాలి : బాధితులు

భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టం....తృటిలో తప్పిన పెను ప్రమాదం...

పార్వతీపురం మన్యం జిల్లా...

గత రెండు రోజులుగా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లు నేలమట్టం అయ్యింది...

 

గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఉన్న తంగుడు పకీర నాయుడు, చింతల విమల రాణి ఇల్లు కులాయి. పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. చిన్నారులతో నిద్రిస్తున్న సమయంలో వారిపై కూలింది.. నిమిషం పాటులో పెను ప్రమాదం తప్పింది...సంఘటన స్థలాన్ని పలువులు నాయకులు సందర్శించి బాధితులు తో  మాట్లాడేరు 

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి