నిర్లక్ష్యపు నీడలో మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల

ప్రహరీ గోడలు గెంతి విద్యార్థులు బయటకి పోతున్న వైనం..గతం లో పాము కాటుతో విద్యార్థి మృతి

నిర్లక్ష్యపు నీడలో మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో ఉన్న మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరుగుదల సంక్షేమ గురుకుల విద్యాలయం లో విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు మరోసారి బయటపడింది గతంలో ఇదే స్కూల్లో పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు వైద్యం పొందుతూ మృతి చెందారు . దాని అనంతరం స్కూల్ కు ప్రహరీ ఏర్పాటు చేశారు అయినప్పటికీ సిబ్బందిలో ఎటువంటి మార్పు లేదు విద్యార్థులు ప్రహరీ మీద నుంచి జంప్ చేస్తూ బయటికి వెళ్లి వస్తున్నారు, ఏదైనా జరగరానిది జరిగితే దానికి బాధ్యులు ఎవరు అవుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు చుట్టు తుప్పలు, మొక్కలు పూర్తిగా ఉండడం చుట్టూ పాములు తిరుగుతున్నడం ఇక్కడ సాధారణ అయినప్పటికీ నిర్లక్ష్యంగా విద్యార్థులను పట్టించుకోకుండా ఉండటం గమనార్హం.. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని కోరుకుందాం

20240721_08191820240721_08174920240721_082602

Tags:

About The Author