నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

హామీలన్నీ నేడు అరుస్తాం.. ప్రజలకు అందుబాటులో ఉంటాను

నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లో గిరిశిఖర గ్రామమైన ఎగువ తాడికొండ గ్రామం నుండి ఆడంగి జంగడ భద్ర గ్రామానికి 2.6 కోట్ల తో 3.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులను కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తొయాక జగదీశ్వరి ప్రారంభించారు, అనంతరం ఆమె మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తారని అందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు అలాగే నియోజకవర్గంలో ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటానని ఏ సమస్య ఉన్న తన వద్దకు ప్రజలు రావచ్చని ఆమె తెలిపారు..

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల