పలు నూతన రోడ్లు ను ప్రారంభించిన ఎమ్మల్యే తోయాక జగదీశ్వరి..

పలు నూతన రోడ్లు ను ప్రారంభించిన ఎమ్మల్యే తోయాక జగదీశ్వరి..

కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి ఎమ్మెల్యే

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం  లో నిర్మాణం పూర్తి అయిన పలు రోడ్లు కురుపాం పంచాయతీ లో తోటపల్లి గుణుపూర్ రహదారి నుండి సీతంపేట గ్రామం వరకు 70 లక్షల రూపాయల వ్యయంతో1.08 కిలోమీటర్లు నిర్మించిన తారు రోడ్డు ను, మరియ మండలంలో గుమ్మ పంచాయతీ తోటపల్లి గుణుపూర్ రహదారి నుండి కోన గూడ గ్రామం వరకు 1.2 లక్షల రూపాయల వ్యయంతో 1420 మీటర్లు నిర్మించిన తారు రోడ్డు నునియోజవర్గ ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు

IMG-20240718-WA0003IMG-20240718-WA0002

..ఆమె మాట్లాడుతూ నియోజక వర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కూటమి ప్రభుత్వం లో హామీలు అన్ని నెరవేరుతాయని అన్నారు,ఆమె వెంట నియోజక వర్గ నాయకులు,మాజీ ఎ ఏం సి చైర్మన్లు కోలా రంజిత్ కుమార్ డొంకాడ రామకృష్ణ,  మాజీ గ్రంథాలయ చైర్ పర్సన్ దత్తి లక్ష్మణరావు టిఎన్ఎస్ఎఫ్ మీడియా కోఆర్డినేటర్ సుకేష్ చంద్ర పండా మరియు అధికారులు ఇతర నాయకులు అభిమానులు ఉన్నారు

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి