కూటమి విజయంతోనే రాష్ట్రంలో అభివృద్ధి నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి

కూటమి విజయంతోనే రాష్ట్రంలో అభివృద్ధి  నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం

పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామం లో మండల పార్టీ కన్వీనర్ పాడి సుధ ఆధ్వర్యం లో ఎన్నికల ర్యాలీ చేశారు, ప్రతి ఓటర్ ను కలుస్తూ సూపర్ సిక్స్ మేనిఫెస్టో ను వివరిస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. కార్య్రమంలో నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి తొయక జగదీశ్వరి ,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్ర దేవ్ , టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి దత్తి లక్ష్మణ రావు, జనసేన సమన్వయ కర్త కడ్రక మల్లేష్ గ, నియోజకవర్గ స్థాయి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కూటమి పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

IMG-20240416-WA0047

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల