21 వ డివిజన్ లో మన ఒంగోలు - మన వాసన్న..

21 వ డివిజన్ లో మన ఒంగోలు - మన వాసన్న..

21 వ డివిజన్ లో మన ఒంగోలు - మన వాసన్న..

ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 21వ డివిజన్ లో మాజీ మంత్రివర్యులు మరియు ఒంగోలు సభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు "మన ఒంగోలు మన వాసన్నా"ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ లోని నాయకులు కార్యకర్తలు వాసన్న అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వాసన్న ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఇప్పటివరకు డివిజన్లో జరిగిన అభివృద్ధి పనులు గురించి వివరిస్తూ జరగవలసిన పనుల గురించి తెలుసుకొని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలియజేశారు. మిగిలిన పనులను పూర్తి చేయటానికి నాకు మరో అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. అదేవిధంగా గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నా పథకాలను సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసన్న  మా…

About The Author

Related Posts