వైసిపి xటిడిపి కార్యకర్తల ఘర్షణ..

వైసిపి xటిడిపి కార్యకర్తల ఘర్షణ..

ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నాయకులు టిడిపి నాయకులు, మధ్య బుధవారం నాడు ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు 17వ డివిజన్ పరిధిలో బాలినేని కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తమ సామాజిక వర్గం చెందిన ఇంటికెళ్లి ప్రచారంలో భాగంగా కరపత్రాలను ఇస్తున్న క్రమంలో మాట మాట పెరిగి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు దీంతో టిడిపి నాయకులు వైసిపి నాయకులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న టిడిపి నాయకులు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

WhatsApp Image 2024-04-10 at 10.34.39 PM

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల