అనపర్తి లో పార్థివ శివలింగాలు తయారీ .

అనపర్తి లో పార్థివ శివలింగాలు  తయారీ .

 అనపర్తి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం వారి నేతృత్వంలో అనపర్తి శ్రీ వాసవి ఆదర్శ వనిత క్లబ్ వారి ఆధ్వర్యంలో బుధవారం నాడు పార్థివ శివలింగాల తయారీకి శ్రీకారం చుట్టారు. తొలుత గణపతి పూజతో ప్రారంభించి భక్తులచే సామూహికంగా అచ్చులతో శివలింగాలు చేయించుటకు 15 రోజులు వ్యవధిలో రెండు లక్షల శివలింగాలు తయారు చేయుటకు సంకల్పించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి స్థానిక శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో శ్రీ వాసవి ఆదర్శ వనితా క్లబ్ ప్రతినిధి గ్రంధి సుజాత బృందం, నాగమణి టీచర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల