ఆకుల శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన మంత్రి ఆదిమలకు సురేష్..

ఆకుల శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన మంత్రి ఆదిమలకు సురేష్..

టంగుటూరు మండలం నిడమనూరు గ్రామమునకు చెందిన  ఆకుల శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో  ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు మరియు కొండేపి నియోజకవర్గ అసెంబ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం నాడు ఉదయం ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ కి చేరుకొని శ్రీనివాసరెడ్డిని ప్రమర్శించి డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి తొందరగా కోలుకోవాలని ఆయన అన్నారు.

About The Author

Related Posts