మొక్కలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన పరిటాల సురేష్

మొక్కలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన పరిటాల సురేష్

ముఖ్యఅతిథిగా పాల్గొన కడియాల లలిత్  సాగర్

12


దర్శి,పెన్ పవర్ జులై 18 
దర్శి మండలము,తూర్పు వీరయ పాలెం  స్కూల్లో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ వేర్పాటు చేసిన మొక్కలను,కడియాల లలిత్ సాగర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లలిత్ సాగర్ మాట్లాడుతు పచ్చదనం పరిశుభ్రత పరిరక్షణ కోసం మనమందరం పాటు పడాలి అని చూసించారు. అటవీ శాతం పెంచాలి అని అన్నారు. అడవులు వలన ప్రకృతి సమతుల్యత వస్తుంది అని, అందుకని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణ కోసం పని చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు మండా ది మల్లికార్జున,ఉలవ వెంకటరావు, ముప్పరాజు వెంకటేశ్వర్లు, స్కూల్ ఉపాధ్యలు మహిళలు పాల్గొన్నారు.

About The Author

Related Posts