ఉగాది పండగ అంగరంగ వైభవంగా జరిగిన అన్నదానం

ఉగాది పండగ అంగరంగ వైభవంగా జరిగిన  అన్నదానం

 పామూరు

పట్టణములోని మెయిన్ రోడ్ సత్రం వీధి నందు మంగళవారం ఉగాది పండగ సందర్భంగా అంగరంగ వైభవంగా  అన్నదాన కార్యక్రమం భక్తుల ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా ఉపసర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్ విచ్చేశారు. అనంతరం ఉప సర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్ చేతుల మీదగా  అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. యాదాల సాయికిరణ్,  దర్శి రాము, ముప్పసాని కృష్ణ, ముప్పసాని క్రాంతి, మహేష్ కేబుల్ నెట్వర్క్, రాజమడుగు బాబు, శ్రీరాం రామకృష్ణ, గాజులపల్లి శ్రీనివాసులు, ఇమ్మడిశెట్టి సురేష్ కుమార్, టంగుటూరి లక్ష్మణరావు, పూల మాలాద్రి, రాచూరి సు రేష్, ముప్పసాని సాయి ప్రణీత్, దేవకి బాలసుబ్రమణ్యం, ఆవుల ఆంజనేయులు, కొప్పరపు బోసు, చితి రాల శేషగిరి, త్రిరి వీధి నారాయణ, మంచి కంటి సత్యం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓగూరూ ఏడుకొండలు, దర్శి సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మంచి కంటి బుజ్జి, కోటి , వెంకటస్వామి , మెంటా నరసింహారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Tags:

About The Author

Advertisement

LatestNews

జనసేన పార్టీ పంచాయతీ కమిటీల ఏర్పాటు పట్ల చర్యలు వేగవంతం:పాడేరు అసెంబ్లీ కోర్ కమిటీ సభ్యులు గొర్లె వీర వెంకట్
బాబుకు షాక్ ఇవ్వనున్న జనసేన-బీజేపీ కూటమి?
ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి  ఇద్దరు కు తీవ్ర గాయాలు:విషాదంలో మునిగిన పెంటపాడు గ్రామం
చెరువులో-ప్రభుత్వ భూమిలో.. ఇంటి నెంబర్‌లు..
హుడా" లేఅవుట్‌లో.. ప్రజాప్రయోజనాలు రిజిస్ట్రేషన్‌
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు ప్రసవం పొందండి:స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ వాసవి  
వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో పాడేరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్