వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్వరి

వైద్యులు, సచివాలయ ఉద్యోగులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని కోరిన ఎమ్మెల్యే

వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్వరి

పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం దిగువగుణద లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. గ్రామంలో 69.54 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, ఆర్బికేలను ప్రారంభించారు. పూర్ణపాడు- లాబేసు వంతెన పరీశీలించిన అనంతరం మాదలంగి పిహెచ్సి ని సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగులు, వైద్యులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే కోరారు.

IMG-20240707-WA0029IMG-20240707-WA0028

Tags:

About The Author

Related Posts