వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్వరి

వైద్యులు, సచివాలయ ఉద్యోగులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని కోరిన ఎమ్మెల్యే

వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్వరి

పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం దిగువగుణద లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. గ్రామంలో 69.54 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, ఆర్బికేలను ప్రారంభించారు. పూర్ణపాడు- లాబేసు వంతెన పరీశీలించిన అనంతరం మాదలంగి పిహెచ్సి ని సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగులు, వైద్యులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే కోరారు.

IMG-20240707-WA0029IMG-20240707-WA0028

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల