ఏజెన్సీలో ఏనుగుల గుంపు హల్చల్

పంటలు నాశనం చేస్తూ గిరిజనులను హడలెత్తిస్తున్న ఏనుగులు గుంపు

ఏజెన్సీలో ఏనుగుల గుంపు హల్చల్

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతం అయిన జరడ గ్రామ పంచాయతీ లో నాలుగు అడవి ఏనుగులు గుంపు సంచరిస్తుండడం తో ఆయా ప్రాంత గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.. గిరిజనులు సాగుచేస్తున్నటువంటి కొర్రలు,రాగులు,జొన్నలు వంటి చిరుదాన్యాల పంటలను తొక్కి నాశనం చేస్తుండడం తో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు..తక్షణమే ఏనుగులను తరలించి నష్టపోయిన తమ పంటలకు నష్టపరిహారం అందించాలని ఆయా ప్రాంత గిరిజనులు కోరుతున్నారు...

IMG-20240716-WA0032

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి