కెందుగూడ పాఠశాలకు రూ.15లక్షలు: మంత్రి సంధ్యారాణి

ముంచంగిపుట్టు,పెన్ పవర్

Gummadi_sandhya_rani
మంత్రి గుమ్మడి సంధ్య రాణి

,జూలై10:ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ కెందుగూడ పాఠశాల భవన నిర్మాణానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రూ.15లక్షలు మంజూరు చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.ముంచంగిపుట్టు మండలం మారుమూల కుమడ పంచాయితీకీ చెందిన కేందుగూడ గ్రామ పాఠశాలలో విద్యార్థుల చదువు నిమిత్తం తల్లి దండ్రులు శ్రమాధానంతో రేకుషేడు నిర్మించిన విషయాని వివిధ వార్త పత్రికలలో, సమాచార మాధ్యమాలలో ప్రచురితమైన విషయం తెలిసిందే.వీటిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పాఠశాల నిర్మాణం కొరకు 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఇవేకాకుండా పక్కా భవనాలు లేని 408 పాఠశాలలు గుర్తించినట్లు మంత్రి తెలిపారు.వాటి నిర్మాణానికి రూ.56 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వ మంజూరుకు సమర్పించామన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

బంజారా కాలనీ యువతకు పార్టీ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్
దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
ఇంటర్ విద్యార్థిని వర్షిత మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పాట్ ఎంక్వైరీకి ఆదేశాలు
చెరువుల అనుసంధానానికి అడ్డంకులు..!
చింతపల్లి ఐటిఐకి నూతన ప్రిన్సిపాల్ గా వై.రామ్మోహన్ రావు బాధ్యతల స్వీకరణ 
పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్