మహాశివరాత్రి సందర్భంగా అంతర్ల సోమలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

IMG_20250226_145312  స్టాఫ్ రిపోర్టర్,గూడెం కొత్త వీధి/చింతపల్లి,పెన్ పవర్ 26: మహాశివరాత్రి సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంతర్ల గ్రామంలో సోమలింగేశ్వర స్వామి ఆలయం ఆలయానికి ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో రావటం జరిగింది. నేషనల్ హైవే నుండి కొండపైన గల సోమలింగేశ్వర స్వామి గుడి వరకు భక్తులతో కళకళలాడింది. భక్తులు ఉదయం నుండి భక్తిశ్రద్ధలతో సోమలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ, మరియు ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల