జీకే వీధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవిఎన్ఎం అప్పారావు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 19:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం పరిధిలో జీకే వీధి హెడ్ క్వార్టర్స్,సపర్ల, దారకొండ మరియు దుప్పులవాడ పరిధిలో ఈనెల 21వ తేదీ అనగా సోమవారం విద్యుత్ లైన్ లో మరమ్మత్తులు జరగనున్నాయని కావున ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవిఎన్ఎం.అప్పారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.f3bdf2494dd66e5e5998f74e9d896d51  కావున జీకే వీధి హెడ్ క్వార్టర్స్, సపర్ల దారకొండ మరియు దుప్పలవాడ ప్రజలు విద్యుత్ శాఖకు సహకరించాల్సిందిగా కోరుతున్నామని అన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల