చంద్రబాబు మాట తప్పరు పింఛన్లు పంపిణీలో ఎమ్మెల్యే జగదీశ్వరి

ఉదయం 6 గంటల నుండి పింఛను పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే జగదీశ్వరి

చంద్రబాబు మాట తప్పరు పింఛన్లు పంపిణీలో  ఎమ్మెల్యే జగదీశ్వరి

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాల్లో తెల్లవారి 6 గంటలకే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం.వీధుల్లో వెళ్లి వృద్దులకు,వికలాంగులకు, వితంతువులు కు పింఛన్లు సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేశారు..కురుపాంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి,రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ నేరుగా వెళ్లి ఫించన్ డబ్బులును లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.అనంతరం ఫించన్ దారులుతో కలిసి చంద్రబాబు, పవన్, మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య, వితంతు పింఛన్ 3000 నుండి 4000కి, వికలాంగులు పింఛన్ 3000 నుండి 6000 పెంచి ఇచ్చిన ఘనత చంద్రబాబు, పవన్,మోదీలదే అని ఆమె అన్నారు.

20240701_075951

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల