వలేటివారిపాలెం లో ఆత్మీయ సమావేశం

వలేటివారిపాలెం లో ఆత్మీయ సమావేశం

నేడు సాయంత్రం 4-00గంటలకు స్థానిక వలేటివారిపాలెం లో జరుగనున్న వైసీపీ పార్టీ ఆత్మీయ సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి  మరియు కందుకూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మధుసూదన్ యాదవ్  వస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు పరిటాల వీరాస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మండలకేంద్రం లోని గాంధీ నగర్ నుండి అగ్రహారం రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించి  అనంతరం వలేటివారిపాలెం వైసీపీపార్టీ కార్యాలయంలో వైసీపీనాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కావున మండలంలోని అన్ని గ్రామాల వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల