కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా

జాతీయ రహదారి పై ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 12 మందికి గాయాలు

కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా

కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు
బోల్తా


జాతీయ రహదారి పై ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 12 మందికి గాయాలు

IMG-20250223-WA0062

అనందపురం జాతీయ రహదారి వద్ద ఆదివారం తెల్లవారు జామున ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కుంభమేళాకు ప్రయా ణికులతో వెళ్తున్నబస్సులో 12 మందికి గాయాలు, క్షతగాత్రుల ను వైద్య సే వల నిమిత్తం కేజీహెచ్ కి తరలించారు,కేజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ పి శివానంద ఆధ్వర్యంలో క్షతగాత్రులకు మె రుగైన వైద్య సేవలు,ఒకరికి పరిస్థితి విషమం.ఆమెను న్యూరో విభాగంలో చేరిక వైద్య పరిరక్షణలో చికిత్సలు అందిస్తున్నా రు మరో ఇద్దరు గాయాలు.వీరికి ఆర్థో విభాగం లో వైద్య సేవలు ,మిగిలిన 9 మందికి స్వల్ప గాయాలు.

About The Author

SOMA RAJU Picture

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల