SOMA RAJU

సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి ప్రారంభం

సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి ప్రారంభం  విశాఖ పారిశ్రామిక ప్రాంత ప్రజల ఎన్నాళ్లనో ఎదురుచూస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి నేడు ప్రజా వినియోగానికి అందింది. సిందియా నుంచి కాన్వెంట్ వరకు వెళ్లే ఈ వంతెనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు  గణబాబు...
Read...

సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి ప్రారంభం

సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి ప్రారంభం  విశాఖ పారిశ్రామిక ప్రాంత ప్రజల ఎన్నాళ్లనో ఎదురుచూస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి నేడు ప్రజా వినియోగానికి అందింది. సిందియా నుంచి కాన్వెంట్ వరకు వెళ్లే ఈ వంతెనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు  గణబాబు...
Read...

సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి ప్రారంభం

సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి ప్రారంభం  విశాఖ పారిశ్రామిక ప్రాంత ప్రజల ఎన్నాళ్లనో ఎదురుచూస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి నేడు ప్రజా వినియోగానికి అందింది. సిందియా నుంచి కాన్వెంట్ వరకు వెళ్లే ఈ వంతెనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు...
Read...
విశాఖపట్నం / Visakhapatnam 

సామాజిక సేవలో ముందంజలో కోరమండల్ ఎరువుల ఉద్యోగుల సంఘం

సామాజిక సేవలో ముందంజలో కోరమండల్ ఎరువుల ఉద్యోగుల సంఘం సామాజిక బాధ్యతను కేవలం మాటలకే పరి మితం కాకుండా కర్తవ్యంగా తీసుకుంటూ కోరమండల్ ఎరువుల ఉద్యోగుల సంఘం సిఎఫ్‌ఇయూ విశాఖపట్నం శాఖ ఆదర్శంగా నిలుస్తోంది.వాణిజ్య సంఘ సామాజిక బాధ్యత టియుసిఆర్ పేరుతో 2013లో ప్రారంభించిన సామాజిక సేవా కార్యక్రమం గత ...
Read...

గ్రామ గ్రంథాలయ అభివృద్ధిపై దృష్టి పద్మనాభం తాసిల్దార్

గ్రామ గ్రంథాలయ అభివృద్ధిపై దృష్టి పద్మనాభం తాసిల్దార్    పద్మనాభం మండల తాసిల్దార్ కె. ఆనందరావు బుధవారం గ్రామ గ్రంథాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఉన్న సౌక ర్యాలు, పాఠకుల కోసం అవసరమైన వసతు లను సమీక్షించారు.గ్రంథాలయ అభివృద్ధి, పాఠకుల సౌకర్యాలపై సంబంధిత అధికారులతో చర్చలు జరిపిన...
Read...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ఆరోగ్యం  విశాఖపట్నం / Visakhapatnam 

కేజీహెచ్ వైద్యుల నైపుణ్యానికి మరో ముద్ర పడ్డది

కేజీహెచ్ వైద్యుల నైపుణ్యానికి మరో ముద్ర పడ్డది   నూతన శిశువు ప్రాణాలు కాపాడిన వైద్య బృందం   జకొత్తూరు గ్రామం, జమాడుగుల మండలానికి చెందిన వండలము శ్రీనివాస్  సత్యవతి దంప తులకు ఆగస్టు 31న గెమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడ శిశువు జన్మించింది. పుట్టుకతోనే శిశువు తల వెనుక భాగంలో గడ్డ ఉండటంతో అక్కడి వైద్యులు వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రి కే.జీ.హెచ్, విశాఖపట్నానికి రిఫర్ చేశారు. అక్కడ ఎం.ఆర్.ఐ స్కాన్‌లో శిశువుకు జెయింట్ ఆక్సిపిటల్ మెనింగోఎన్సెఫలోసీల్ ఉన్నట్లు గుర్తించారు. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగాధిప తి డా. యం. జతరే ఆధ్వర్యంలో న్యూరో సర్జన్ల బృందం సెప్టెంబర్ 6న క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించింది.వైద్యులు తెలిపారు. ఇటువంటి జన్యుపరమైన వ్యాధులు పది వేల మందిలో ఒకరికి మాత్రమే వస్తాయని. చాలా మంది శిశువులు పుట్టిన వెంటనే లేదా ఆపరేషన్ తర్వాత ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. ఈ శిశువుకు చేసిన శస్త్రచికిత్స పూర్తి విజయవంతమైందని, బయటకు వడ్తిన మెద డు భాగాన్ని తొలగించి తలను సాధారణ స్థితికి తీసుకువచ్చామని వైద్యులు వివరించారు.శిశువు ప్రస్తుతం కోలుకుంటుందని, అయితే భవిష్యత్తులో డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ డిలే, హైడ్రోసెఫాలస్ వంటి సమస్యలు తలెత్తే అవకా శం ఉండటంతో ప్రతి నెలా న్యూరో సర్జరీ ఓపీలో క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరమని సూచించారు.ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో భాగమైన న్యూరో సర్జరీ, అనస్థీషియా విభాగ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. డి. రాధాకృష్ణ, సీనియర్ ఎం.ఓ డా.యు.శ్రీహరి, నర్సింగ్ సూపరింటెండెంట్ సి. హెచ్.పద్మావతి అభినందించారు.  
Read...
ఆధ్యాత్మికం  విశాఖపట్నం / Visakhapatnam 

ములగాడలో వినాయక ఏకాదశి మహోత్స వాలకు

ములగాడలో వినాయక ఏకాదశి మహోత్స వాలకు జీవీఎంసీ పరిధి 58 వ వార్డు ములగాడ గ్రామం లో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ వరసిద్ధి వినాయక ఏకాదశి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మహోత్స వాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యం ప్రత్యేకంగా పాల్గొని...
Read...
జాతీయం / National 

నేటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సు

నేటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సు అఖిల భారత స్పీకర్ల సదస్సు ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. 29 రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోపాటు ఆరు రాష్ట్రాల శాసన మండళ్ల చైర్మన్లు,...
Read...
ఆరోగ్యం  విశాఖపట్నం / Visakhapatnam 

బిర్యానీ దుకాణాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్ల దాడులు

బిర్యానీ దుకాణాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్ల దాడులు జీవీఎంసీ అవుట్ గేట్ దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్ బృందం శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న బిర్యానీ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలిం చారు. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని నమూనాలను సేకరించి పరీక్షల...
Read...

వర్షాకాలం - పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ

వర్షాకాలం - పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ పద్మనాభ మండలం లోశనివారం జరిగిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్షాకాలం - పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ లు ప్రతిజ్ఞ మరియు వివిధ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం అయినది.ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి...
Read...
విశాఖపట్నం / Visakhapatnam  సాధారణ వార్తలు 

రైతులు శిబిరాన్ని ఎత్తు వేయాలని అధికారులు ఒత్తిడి 

రైతులు శిబిరాన్ని ఎత్తు వేయాలని అధికారులు ఒత్తిడి  పద్మనాభం. మండలంలోని కృష్ణాపురం గ్రామం లో నాలుగు రోజులుగా కృష్ణాపురం గ్రామ రైతులు 60 మంది తమ భూములకు నష్టపరి హారం ఇవ్వాలని కోరుతూ వారు భూములో టెంటు  వేసి వంట ఓర్పు కార్యక్రమాన్ని భీమిలి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు...
Read...
విశాఖపట్నం / Visakhapatnam  సాధారణ వార్తలు 

మిగులు రైతులను గుర్తించాలన్న జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశం

మిగులు రైతులను గుర్తించాలన్న జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశం పద్మనాభం మండల కాంప్లెక్స్ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యవసాయ అధికారి కే. అప్పలస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, మండల పరిధిలో తప్పుగా...
Read...

About The Author

SOMA RAJU Picture

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.