వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు

వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

IMG-20250220-WA0057గంగవరం,పెన్ పవర్, ఫిబ్రవరి 20:
చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఏజెన్సీ డి ఈ ఓ వై మల్లేశ్వరరావు ఆదేశించారు. గురువారం మండలంలోని ఓజుబంధ, జగ్గంపాలెం జీఎం పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు . ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలు డైరీలు పరిశీలించారు. అలాగే విద్యార్థుల యొక్క వర్క్ బుక్స్, తెలుగు ,ఇంగ్లీష్, లెక్కలు సబ్జెక్టులు విద్యార్థుల యొక్క అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించి, ఇంగ్లీషు, లెక్కల సామర్ధ్యాలను మెరుగుపరచాలని సూచించారు. అలాగే విద్యార్థుల కోసం సిద్ధం చేసిన మధ్యాహ్న భోజన పథకం భోజనాలను వంటకాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. ఆయన ప్రధానోపాధ్యాయులు వెంకటలక్ష్మి, అయ్యా రావు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల