రైతులతో మాటమంతి-నేను రైతు బిడ్డనే:ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు 

రైతులతో మాటమంతి-నేను రైతు బిడ్డనే:ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు 

స్టాఫ్ రిపోర్టర్,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 20:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే మత్స్య విశ్వేశ్వర రాజు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో పనుల్లో నిమగ్నమై ఉండటంతో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు.నియోజకవర్గంలో విరివిగా వరి పొలాలలో నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు వ్యవసాయ పొలాల దగ్గరకు వెళ్లి రైతుల యొక్క సాధక బాధలను అడిగి తెలుసుకుంటున్నారు.ఆయనే నేరుగా వ్యవసాయ క్షేత్రాల్లో దిగి రైతులతోపాటు పనుల్లో పాల్గొన్నారు.ఆయన పొలం దున్నటమే కాకుండా, పోలంగట్లు వేయటానికి కూడా రైతుకు సహకరించారు.వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని,ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని

IMG-20240721-WA0333
దుక్కి దున్నుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు

సూచించారు.వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని,వరి నారుమళ్ళకు,పొలాలకు పటిష్టంగా గట్లు వేసుకోవాలని సూచించారు.నేను ఓ రైతు బిడ్డ నేనని ఆయన అన్నారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు నేరుగా వ్యవసాయ క్షేత్రంలో దిగి పనులు చేయటంతోపలువురు ఆయనను అభినందిస్తున్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల