అమలాపురం పెళ్లిళ్ల వెంకన్న ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు

అమలాపురం పెళ్లిళ్ల వెంకన్నను దర్శించుకున్న భక్తులు

 

 

అమలాపురం పట్టణంలో స్వయంభుగా వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు శ్రవణా నక్షత్రం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తులు 

 

పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన ఈ ఆలయంలో ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేసినట్లయితే భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం. 

 

స్వామివారికి అత్యంత ప్రీతికరమైన శ్రవణా నక్షత్రం రోజున లక్ష తులసి పూజా కార్యక్రమం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.

 

ఆలయానికి విచ్చేసిన భక్తులను చిన్నలు పెద్దలను కోనేటి లో శేషశైయన అనంతపద్మనాభ స్వామి విగ్రహం చూపర్లను ఆకట్టుకుంది

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల