రేపు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ( మీకోసం) రద్దు:జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్

 స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగష్టు 08: ఈ నెల తొమ్మిదవ తేదీ శుక్రవారం నిర్వహించనున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు.శాసన మండలి ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం,శుక్రవారం ఆదివాసీ దినోత్సవాన్ని ఐటిడిఎ సమావేశ మందిరంలో నిర్వహించడంలో భాగంగా “మీకోసం” రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. మీకోసం కార్యక్రమం రద్దును దృష్టిలో ఉంచుకొని వివిధ సమస్యలపై దరఖాస్తులు అందించడానికి ప్రజలెవ్వరూ రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు.ఐతే అదే ప్రాంగాణ౦లో జరుగుతున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ప్రజలు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని,రక్త దాన శిభిరంలో పాల్గొని విరివిగా రక్తాన్ని

IMG-20240808-WA0000
జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

దానం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల