రేపు మండల కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు: ఎంపీపీ బోయిన కుమారి

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, డిసెంబర్ 20: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల కేంద్రాల్లో డిసెంబర్ 21వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఎంపీపీ బోయిన కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.ఎంపీపీ బోయిన కుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న వైసిపి మండల అధ్యక్షులు,వైసీపీ ఎంపీటీసీలు,సర్పంచులు,వార్డు సభ్యులు, వైసిపి వివిధ అనుబంధ సంఘాలలో నియమితులైన పార్టీ నాయకులు, నాయకులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీపీ బోయిన కుమారి పిలుపునిచ్చారు.

IMG_20241220_182934
ఎంపీపీ బోయిన కుమారి
Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Related Posts

Advertisement

LatestNews