MADHAV PATHI

అక్రమ నిర్మాణాలపై.. రెవెన్యూ "ఉక్కుపాదం"..!

అక్రమ నిర్మాణాలపై.. రెవెన్యూ బాచుపల్లి మండలంలో రెవెన్యూ కూల్చివేతలు..    బాచుపల్లి-నిజాంపేట్‌" ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ..! తహశీల్దార్ వాణిరెడ్డి ఆదేశాలతో ఆర్ఐల ఆధ్వర్యంలో కూల్చివేతలు.. బాచుపల్లి సర్వే నెం.290, 292 మరియు నిజాంపేట్ సర్వే నెం.191లో నిర్మాణాలు.. గ్రామానికో "జిపివో" నియామకం ప్రభుత్వ భూముల...
Read...

గ్రామ నక్షలో ఉన్నా..! భౌతికంగా మాయం..!

గ్రామ నక్షలో ఉన్నా..! భౌతికంగా మాయం..! బహుదూర్‌పల్లి విలేజ్ మ్యాప్‌లో ఉన్న, బండ్లబాట, శంకరమ్మ కుంట భౌతికంగా మాయమైన విషయం సంబంధిత అధికారులకైనా తెలుసో..? తెలియదో అర్ధం కాని పరిస్థితి.. ఓవైపు మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, మరోవైపు అధికారుల ధనార్జన దాహార్తికి, చెరువులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి.. కుండపోత వర్షాలతో హైదరాబాద్ మహానగరం జలమయం అవుతుంటే..! ఇప్పుడు నగర శివారు ప్రాంతాంలను కూడా, భవిష్యత్తు వరద విపత్తులకు పునాదులు వేస్తున్నారు.. హైరైజ్ టవర్‌ల నిర్మాణాలతో "చెరువులు-నాలాలు" బహిరంగంగానే ఆక్రమణలకు గురవుతుంటే..! సంబంధిత అధికారులు తప్పుడు నివేదికలు జారీచేసి, బడా నిర్మాణ సంస్థలకు అండగా ఉంటున్నారు.. అందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో చెరువులు, నాలాలు, గొలుసుకట్టు కాలువలు ఉన్నాయి.. ప్రస్తుతం బహుదూర్‌పల్లి విలేజ్ పరిధిలో కనుమరుగు అయిన "శంకరమ్మ కుంట" బండ్లబాట, గ్రామ నక్షలోనే కనిపిస్తున్నాయి.. భౌతికంగా ఎక్కడున్నాయో తెలియడం లేదు.. నేరెళ్ళకుంట, కూడా ఆక్రమణకు సిద్దమవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. బహుదూర్‌పల్లి విలేజ్ మ్యాప్‌లో ఉన్న, బండ్లబాట, శంకరమ్మ కుంట భౌతికంగా మాయమైన విషయం సంబంధిత అధికారులకైనా తెలుసో..? తెలియదో అర్ధం కాని పరిస్థితి.. ఓవైపు మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, మరోవైపు అధికారుల ధనార్జన దాహార్తికి, చెరువులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి.. కుండపోత వర్షాలతో హైదరాబాద్ మహానగరం జలమయం అవుతుంటే..! ఇప్పుడు నగర శివారు ప్రాంతాంలను కూడా, భవిష్యత్తు వరద విపత్తులకు పునాదులు వేస్తున్నారు.. హైరైజ్ టవర్‌ల నిర్మాణాలతో "చెరువులు-నాలాలు" బహిరంగంగానే ఆక్రమణలకు గురవుతుంటే..! సంబంధిత అధికారులు తప్పుడు నివేదికలు జారీచేసి, బడా నిర్మాణ సంస్థలకు అండగా ఉంటున్నారు.. అందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో చెరువులు, నాలాలు, గొలుసుకట్టు కాలువలు ఉన్నాయి.. ప్రస్తుతం బహుదూర్‌పల్లి విలేజ్ పరిధిలో కనుమరుగు అయిన "శంకరమ్మ కుంట" బండ్లబాట, గ్రామ నక్షలోనే కనిపిస్తున్నాయి.. భౌతికంగా ఎక్కడున్నాయో తెలియడం లేదు.. నేరెళ్ళకుంట, కూడా ఆక్రమణకు సిద్దమవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి..
Read...

ఆ నాలుగు శాఖలకు..! ప్రైమార్క్ దిమ్మతిరిగే ట్విస్ట్..

ఆ నాలుగు శాఖలకు..! ప్రైమార్క్ దిమ్మతిరిగే ట్విస్ట్.. మేం అధికారులం..! మేం ఏం చెబితే అదే చట్టం..! ఈ ధోరణితో తెలంగాణలో సిస్టమ్ శిధిలావస్థకు చేరుకుంది..? ప్రశ్నించే తత్వం మూగ బోయింది..? అధికారుల్లో జవాబుదారీతనం కనుమరుగైంది.. ఒక చెరువు నాలా కబ్జా వ్యవహారంలో సర్వేయర్ చేతివాటం..! ఆ గ్రామస్తులకు శాపంగా తయారైంది.. దుండిగల్‌ మండలంలో సర్వేయర్ శ్రీనివాస్‌చారి, అప్పటి తహశీల్దార్ కలిసి (2019లో) తప్పుడు స్కెచ్‌ప్లాన్ జారీతో హెచ్ఎండిఏ అనుమతులు లభించాయి.. ఒక తప్పు పది తప్పులను ప్రేరేపిస్తుందని, ప్రైమార్క్ నాలా కబ్జాతో నిరూపితమైంది.. సర్వేయర్ చేసిన తప్పును సక్రమం చేసేందుకు, మిగతా నాలుగు శాఖల అధికారులు తప్పుమీద తప్పు చేస్తూనే ఉన్నారు.. లాభాన్ని అర్జించకుండా సాధ్యం కాదుకూడా..! అదే ఇప్పుడు అధికారులకు రివర్స్ అయింది.. అధికార యంత్రాంగం సూచనలతోనే జరిగిందో..! లేక ప్రైమార్క్ నిర్మాణ సంస్థ అతితెలివి ప్రదర్శించిందో..! తెలియదు కానీ..! అధికారులు తమకుతామే ఉచ్చు బిగించుకున్నామని లోలోపల ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రైమార్క్ నిర్మాణ సంస్థ, తన పబ్బం గడుపు కోవడానికి "నయానో బయానో" అధికారులను ప్రలోభాలకు పెట్టి.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన వెంటనే ప్రైమార్క్ యాజమాన్యం తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. బహుదూర్‌పల్లి నాలా కబ్జా వ్యవహారంలో అధికారులకు ట్విస్ట్ ఇచ్చిన ప్రైమార్క్..మేం అధికారులం..! మేం ఏం చెబితే అదే చట్టం..! తెలంగాణలో సిస్టమ్ శిధిలావస్థకు చేరుకుంది..? ప్రశ్నించే తత్వం మూగ బోయింది..? అధికారుల్లో జవాబుదారీతనం కనుమరుగైంది.. ఒక చెరువు నాలా కబ్జా వ్యవహారంలో సర్వేయర్ చేతివాటం..! ఆ గ్రామస్తులకు శాపంగా తయారైంది.. దుండిగల్‌ మండలంలో సర్వేయర్ శ్రీనివాస్‌చారి, అప్పటి తహశీల్దార్ కలిసి (2019లో) తప్పుడు స్కెచ్‌ప్లాన్ జారీతో హెచ్ఎండిఏ అనుమతులు లభించాయి.. ఒక తప్పు పది తప్పులను ప్రేరేపిస్తుందని, ప్రైమార్క్ నాలా కబ్జాతో నిరూపితమైంది.. సర్వేయర్ చేసిన తప్పును సక్రమం చేసేందుకు, మిగతా నాలుగు శాఖల అధికారులు తప్పుమీద తప్పు చేస్తూనే ఉన్నారు.. లాభాన్ని అర్జించకుండా సాధ్యం కాదుకూడా..! అదే ఇప్పుడు అధికారులకు రివర్స్ అయింది.. అధికార యంత్రాంగం సూచనలతోనే జరిగిందో..! లేక ప్రైమార్క్ నిర్మాణ సంస్థ అతితెలివి ప్రదర్శించిందో..! తెలియదు కానీ..! అధికారులు తమకుతామే ఉచ్చు బిగించుకున్నామని లోలోపల ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రైమార్క్ నిర్మాణ సంస్థ, తన పబ్బం గడుపు కోవడానికి "నయానో బయానో" అధికారులను ప్రలోభాలకు పెట్టి.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన వెంటనే ప్రైమార్క్ యాజమాన్యం తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. బహుదూర్‌పల్లి నాలా కబ్జా వ్యవహారంలో అధికారులకు ప్రైమార్క్ ట్విస్ట్ ఇచ్చింది..
Read...

తహశీల్దార్ ఆఫీసు ఎదుటే.. గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం..

తహశీల్దార్ ఆఫీసు ఎదుటే.. గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం..  మండలంలో తహశీల్దార్ మతీన్‌ ప్రభుత్వ భూములు అంటూ నోటీసులు ఇవ్వడం..! కబ్జాదారులు, అక్రమ నిర్మాణాల నుండి తాంబూలం పుచ్చుకోవడం కొత్తేమి కాదు..! ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళినా..! పలుకుబడితో బదిలీని‌ కూడా రద్దుచేసుకునే సత్తా, సారుకు ఉందని, ఇక్కడే విధుల్లో కొనసాగడానికి, తీవ్ర కృషి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. తహశీల్దార్ మతీన్ నోటీసుల డ్రామా వ్యవహారం మచ్చుకు కొన్ని "పెన్ పవర్" దినపత్రిక పాఠకుల కోసం ఈరోజు.. బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో 400 గజాల్లో సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుకు 2024 మే 7న నోటీసులు జారీచేసిన తహశీల్దార్..ఏ కారణం లేకుండానే ఏడాదిన్నర గడిచినా చర్యల్లేవు.. ఆ తర్వాత ఈ తహశీల్దార్ మరో ఘనకార్యం కూడా చేశారు.. 227 ప్రభుత భూమిలో నోటీసులు జారీ చేసిన చోటనే.. స్థానిక ఎమ్మెల్యే కబ్జాదారులకు, ప్రభుత్వ నిధులు రూ.60 లక్షలు (ఎస్‌డిఎఫ్) నిధులతో సీసీరోడ్డు మంజూరు చేయిస్తే..! తహశీల్దార్ మతీన్ హైకోర్టును ధిక్కరించి, బాధ్యతా రహితంగా ప్రభుత్వ భూమిలో సీసీరోడ్డు నిర్మాణానికి సహకరించారు..దుండిగల్‌ మండలంలో తహశీల్దార్ మతీన్‌ ప్రభుత్వ భూములు అంటూ నోటీసులు ఇవ్వడం..! కబ్జాదారులు, అక్రమ నిర్మాణాల నుండి తాంబూలం పుచ్చుకోవడం కొత్తేమి కాదు..! ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళినా..! పలుకుబడితో బదిలీని‌ కూడా రద్దుచేసుకునే సత్తా, సారుకు ఉందని, ఇక్కడే విధుల్లో కొనసాగడానికి, తీవ్ర కృషి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. తహశీల్దార్ మతీన్ నోటీసుల డ్రామా వ్యవహారం మచ్చుకు కొన్ని "పెన్ పవర్" దినపత్రిక పాఠకుల కోసం ఈరోజు.. బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో 400 గజాల్లో సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుకు 2024 మే 7న నోటీసులు జారీచేసిన తహశీల్దార్..ఏ కారణం లేకుండానే ఏడాదిన్నర గడిచినా చర్యల్లేవు.. ఆ తర్వాత ఈ తహశీల్దార్ మరో ఘనకార్యం కూడా చేశారు.. 227 ప్రభుత భూమిలో నోటీసులు జారీ చేసిన చోటనే.. స్థానిక ఎమ్మెల్యే కబ్జాదారులకు, ప్రభుత్వ నిధులు రూ.60 లక్షలు (ఎస్‌డిఎఫ్) నిధులతో సీసీరోడ్డు మంజూరు చేయిస్తే..! తహశీల్దార్ మతీన్ హైకోర్టును ధిక్కరించి, బాధ్యతా రహితంగా ప్రభుత్వ భూమిలో సీసీరోడ్డు నిర్మాణానికి సహకరించారు.. బౌరంపేట్‌ సర్వే నెం.166/1, 166/3 లావణ్య పట్టా భూమి క్రయ విక్రయాలు, చిన్న షెడ్డు నిర్మాణ వ్యవహారంలో..! 2025 ఫిబ్రవరి 20న రెండు నోటీసులు ఇచ్చిన దుండిగల్‌ తహశీల్దార్ మతీన్..! అదే స్థలాన్ని రెండు బడా నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సీసీరోడ్డు నిర్మాణం చేపట్టడంలో, సారు కీలకంగా సహకరించారు.. మరికొన్ని ప్రభుత్వ భూముల వ్యవహారంలోనూ, ఎన్‌వోసిలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న తహశీల్దార్.. ఓ గిరిజనుడి నుండి రూ.6 లక్షలు డిమాండ్ చేసి, లంబాడ యువకుని ఆత్మహత్యాయత్నానికి కారకుడు అయ్యాడని బాధితుని ఆరోపణలతో బట్టబయలు అయింది.. తన భూమిని "బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంపై తనకు న్యాయం కావాలంటూ బాధితుడు సిద్దూ నాయక్  ఆవేదనతో..! దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది..*బౌరంపేట్‌ సర్వే నెం.166/1, 166/3 లావణ్య పట్టా భూమి క్రయ విక్రయాలు, చిన్న షెడ్డు నిర్మాణ వ్యవహారంలో..! 2025 ఫిబ్రవరి 20న రెండు నోటీసులు ఇచ్చిన దుండిగల్‌ తహశీల్దార్ మతీన్..! అదే స్థలాన్ని రెండు బడా నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సీసీరోడ్డు నిర్మాణం చేపట్టడంలో, సారు కీలకంగా సహకరించారు.. మరికొన్ని ప్రభుత్వ భూముల వ్యవహారంలోనూ, ఎన్‌వోసిలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న తహశీల్దార్.. ఓ గిరిజనుడి నుండి రూ.6 లక్షలు డిమాండ్ చేసి, లంబాడ యువకుని ఆత్మహత్యాయత్నానికి కారకుడు అయ్యాడని బాధితుని ఆరోపణలతో బట్టబయలు అయింది.. తన భూమిని "బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంపై తనకు న్యాయం కావాలంటూ బాధితుడు సిద్దూ నాయక్  ఆవేదనతో..! దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది..  
Read...

అధికారుల సమన్వయంతో..! చెరువు నాలా భూ స్థాపితం..!

అధికారుల సమన్వయంతో..! చెరువు నాలా భూ స్థాపితం..! ఒక్కరోజు కురిసిన భారీవర్షానికే.. హైదరాబాద్ నగరం రోడ్లపై పడవల్లో తిరుగుతున్న అధికార యంత్రాంగం, హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువుల కబ్జాలపై నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.. ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నాలా కబ్జా పరిశీలనలో భాగంగా, బహుదూర్‌పల్లి ప్రైమార్క్ కబ్జాను (2025 మార్చి 13న సందర్శించి.. నాలా కబ్జాను గుర్తించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చర్యలు తీసుకోక పోగా.. ఆక్రమణ దారుల ప్రైమార్క్ హైరైజ్ టవర్‌లకు "మార్చి 19న" హెచ్ఎండిఏ నుండి "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్" ఇవ్వడం గమనార్హం.. 2000 గజాల బాబాఖాన్ చెరువు నాలా స్థలాన్ని ఆ నాలుగు శాఖలు అమ్ముకున్నారా..? నాలా ఉన్నట్టు "పాత చిత్రాల" ఆధారాలు, రెవెన్యూ, ఇరిగేషన్ జాయింట్ సర్వే నివేదికలతో "పెన్ పవర్" దినపత్రికలో గత మూడేళ్ళుగా వార్తా కథనాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్‌తో సహా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం శూన్యం.. చివరికి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఆ నాలుగు శాఖల  అధికారులు అనుకున్నదే చేశారు..! ఈ వ్యవహారంతో ప్రైమార్క్ కబ్జాదారుల నుండి తీసుకున్న ముడుపులకు, న్యాయం చేశారని స్పష్టమవుతుంది.. చెరువు నాలా కబ్జాకు గురైందనే దానికంటే..! ఒప్పందం ప్రకారం కబ్జాదారునికి అప్పగించామనే సంతృప్తిని అధికారులకు మిగిల్చినట్టు తెలుస్తోంది.. మరోవైపు హెచ్ఎండిఏ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీపై, హైకోర్టును ఆశ్రయించిన, విల్లాల బాధితుల అభ్యంతరం చెప్పకపోవడంలో పలు అనుమానాలను రేకెత్తిస్తుంది.. నాలా ఆక్రమణ బాధితుల మౌనంపై భిన్న కథనాలు వస్తున్నాయి..వారిని కూడా మేనేజ్ చేశారేమో అంటూ ఆరోపణలు లేకపోలేదు..
Read...

మూడు కూల్చారు..! ఒకటి వదిలేశారు..!

మూడు కూల్చారు..! ఒకటి వదిలేశారు..! ప్రభుత్వ భూముల పరిరక్షణకు పాటుపడాల్సిన రెవెన్యూ అధికారులు..! కబ్జాదారులకు కట్టబెట్టేందుకు, సూచనలు, సలహాలు ఇస్తూ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రశ్నించిన వారికి, "పిల్లి కళ్ళు మూసుకుని" పాలు త్రాగిన చందంగా కహానీలు వినిపిస్తున్నారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూములు పరాధీనం కావడానికి, రెవెన్యూ అధికారులే కీలకపాత్ర పోషించడం విశేషం.. మంగళవారం మండలంలోని బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో  రెవెన్యూ కూల్చివేతలు హాస్యాస్పదం.. రెవెన్యూ అధికారుల సమాధానం అద్భుతం.. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పాటుపడాల్సిన రెవెన్యూ అధికారులు..! కబ్జాదారులకు కట్టబెట్టేందుకు, సూచనలు, సలహాలు ఇస్తూ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రశ్నించిన వారికి, "పిల్లి కళ్ళు మూసుకుని" పాలు త్రాగిన చందంగా కహానీలు వినిపిస్తున్నారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూములు పరాధీనం కావడానికి, రెవెన్యూ అధికారులే కీలకపాత్ర పోషించడం విశేషం.. దుండిగల్‌ మండలంలో మంగళవారం రెవెన్యూ కూల్చివేతలు హాస్యాస్పదం..
Read...

ఉస్మాన్‌కుంట సర్వే..! రహస్యమా..?

ఉస్మాన్‌కుంట సర్వే..! రహస్యమా..? జర్నలిస్టులపై వెంకట్ ప్రణీత్ వెంచర్ నిర్వాహకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.. తమ కబ్జా వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండేందుకే మీడియాను అనుమతించలేదని ఆరోపణలు.. వార్తా సేకరణలో భాగంగా సర్వే వివరాలను సేకరించకుండా, జర్నలిస్టుల పట్ల దాష్టికాన్ని ప్రదర్శించారు.. ఇరిగేషన్ చట్టాలను కాలరాస్తూ, చెరువును ఆక్రమించిందే కాకుండా..! హైడ్రా ఎస్పీ అశోక్ శుక్రవారం సందర్శించిన నేపథ్యంలో, ఆయన ఆదేశాలతో, శనివారం సమగ్ర సర్వే నిర్వహణపై, విలేకరులు వివరాలు సేకరించకుండా..! వెంచర్ నిర్వహాకులు సెక్యూరిటీతో అడ్డుకుని, మీడియాను అనుమతించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. వెంచర్ నిర్వాహకులు అధికారుల అండ చూసుకునే ఈవిధంగా రెచ్చిపోతున్నారని, సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి.. మరోవైపు సంబంధిత అధికారుల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరుకుంది.. వార్తల్లో వస్తేనో, ఎవరైనా ఫిర్యాదులు చేస్తేగాని, ఇలా సర్వేలు, చర్యలు చేపట్టే పరిస్థితి లేదని, స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఉస్మాన్‌కుంటను తమ వెంచర్ లేక్‌గా పేరుమార్చి హాలీవుడ్ లెవెల్‌లో పెద్దక్షారలతో రాయడం, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టే ప్రక్రియలో భాగమేనని విమర్శలు వస్తున్నాయి.. చెరువు కబ్జా వివరాలు బయటకు పొక్కకుండా, అధికారులను మేనేజ్ చేసేందుకే..! వెంచర్ నిర్వాహకులు మీడియాను అడ్డుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
Read...

గాగిల్లాపూర్‌ ఉస్మాన్‌కుంటను.. సందర్శించిన హైడ్రా ఎస్పీ అశోక్..

గాగిల్లాపూర్‌ ఉస్మాన్‌కుంటను.. సందర్శించిన హైడ్రా ఎస్పీ అశోక్..    గాగిల్లాపూర్‌ ఉస్మాన్ కుంటపై సమగ్ర సర్వే చేయాలని ఆదేశం..    కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఉస్మాన్‌కుంటను సందర్శించిన ఎస్పీ.. చెరువు ఆక్రమణపై స్థానిక తహశీల్దార్‌ మతీన్‌ని ప్రశ్నించిన హైడ్రా అధికారులు.....
Read...
తెలంగాణ/Telangana  హైదరాబాద్ / Hyderabad  యదాద్రి / Yadadri  నిజామాబాద్ / Nizamabad  కామారెడ్డి / Kamareddy  రంగారెడ్డి / Ranga Reddy  వరంగల్ / Warangal 

నోటీసులిచ్చిన అక్రమ షెడ్డుపై..! చర్యలేవి తహశీల్దార్ సాబ్..?

నోటీసులిచ్చిన అక్రమ షెడ్డుపై..! చర్యలేవి తహశీల్దార్ సాబ్..?   227 ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్డుపై ఏడాది దాటినా..! చర్యలు శూన్యం.. బౌరంపేట్ సర్వే నెం.166 ప్రభుత్వ భూమిలో అక్రమంగా 40 ఫీట్ల సీసీరోడ్డు.. ఈ రెండు చోట్ల నోటీసులిచ్చిన దుండిగల్‌ తహశీల్దార్ చర్యలు శూన్యం.. అధికారుల్లో‌ నిజాయితీ..! విధుల్లో పారదర్శకత లోపిస్తే..!ఇలాగే ఉంటుందేమో..? 2024లో బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమిలో అక్రమ సీసీరోడ్డు నిర్మాణం.. 2025లో బౌరంపేట్ 166 ప్రభుత్వ భుమిలో ఒప్పందపు సీసీరోడ్డు.. అధికారుల ముసుగులో కబ్జాదారులను మించి అక్రమాలకు పాల్పడుతున్నారా..? అసలు ఏం జరుగుతోంది..? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారులకు ధారాదత్తం చేస్తారా..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు నియమించిన రెవెన్యూ వ్యవస్థ, పరోక్షంగా భూములను అమ్ముకుంటున్నారా.? 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో, ప్రముఖ బిల్డర్ సురేందర్ రెడ్డి, 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డు నిర్మాణానికి, 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా నిర్ధారించి..! 2024 మే 7న పది రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు నోటీసులు జారీచేసిన దుండిగల్‌ తహశీల్దార్, ఏడాది దాటినా షెడ్డుపై శాశ్వత చర్యలేవి..? చర్యలకు బదులు మరేదైనా తీసుకున్నారా..? ఇదిలా ఉండగా నోటీసులు ఇచ్చిన అదేచోట ప్రభుత్వ నిధులతో కబ్జాదారులకు సీసీరోడ్డు నిర్మాణానికి గత జిల్లా కలెక్టర్, ప్రస్తుత తహశీల్దార్ కీలంకంగా వ్యవహరించారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికారులే, ప్రధాన సూత్రదారులుగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..*అధికారుల ముసుగులో కబ్జాదారులను మించి అక్రమాలకు పాల్పడుతున్నారా..? అసలు ఏం జరుగుతోంది..? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారులకు ధారాదత్తం చేస్తారా..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు నియమించిన రెవెన్యూ వ్యవస్థ, పరోక్షంగా భూములను అమ్ముకుంటున్నారా.? 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో, ప్రముఖ బిల్డర్ సురేందర్ రెడ్డి, 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డు నిర్మాణానికి, 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా నిర్ధారించి..! 2024 మే 7న పది రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు నోటీసులు జారీచేసిన దుండిగల్‌ తహశీల్దార్, ఏడాది దాటినా షెడ్డుపై శాశ్వత చర్యలేవి..? చర్యలకు బదులు మరేదైనా తీసుకున్నారా..? ఇదిలా ఉండగా నోటీసులు ఇచ్చిన అదేచోట ప్రభుత్వ నిధులతో కబ్జాదారులకు సీసీరోడ్డు నిర్మాణానికి గత జిల్లా కలెక్టర్, ప్రస్తుత తహశీల్దార్ కీలంకంగా వ్యవహరించారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికారులే, ప్రధాన సూత్రదారులుగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..
Read...

చిన్నదామెర చెరువు కబ్జా..! కథ కంచికేనా..!

చిన్నదామెర చెరువు కబ్జా..! కథ కంచికేనా..!   హైదరాబాద్ మహానగరం అభివృద్ధి దేవుడెరుగు..! భారీ వర్షాలు వస్తున్నాయని, వాతావరణ శాఖ సమాచారం వింటేనే‌ నగర ప్రజలు వణికి పోతున్నారు.. మరోవైపు నగరంతో పాటు, హైదరాబాద్ శివారు ప్రాంతాల చెరువులకు సంబంధిత అధికారులే గండంగా తయారయ్యారు.. కేవలం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువులు, కట్టుకాలువలు అంతరించి పోతున్నాయి.. దీంతో భవిష్యత్తులో ప్రజల మనుగడకే పెను ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు..మరో ఐదేళ్ళలో, పెద్దపెద్ద చెరువులు కుంటలుగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.. రైతేరాజు..! దేశానికి వెన్నుముక రైతు..! రైతులేనిదే రాజ్యం లేదంటారు..! ఇదంతా పొగడ్తలకే పరిమితమైంది.. రేయింబవళ్ళు కష్టపడి రైతుపండించిన పంటతో దళారులు కోటిశ్వరులు అవుతున్నారు.. రైతు మాత్రం అదే ఎండిన డొక్కలు.. ఒకపూట తింటే మరోపూటకు నీళ్ళు తాగి బతకాల్సిన పరిస్థితి నేటికీ గ్రామాల్లో చూస్తున్నాం.. రైతులు అంటేనే అధికారుల్లో అదో చిన్నచూపు అంటూ విమర్శలు..!
Read...

విజిలెన్స్ వ్యవస్థ..! ఉనికిని కోల్పోతుందా..?

విజిలెన్స్ వ్యవస్థ..! ఉనికిని కోల్పోతుందా..? అవినీతి నిర్మూలనకు, పాలకులు ఉన్నతాధికారులు శపథం చేస్తున్నప్పటికీ..! ఆచరణలో మాత్రం విఫలమవుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. వివిధ విభాగల్లోని చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విజిలెన్స్ వ్యవస్థ తన ఉనికిని కోల్పోతుందని విమర్శలు వస్తున్నాయి.. ఆయా శాఖలపై సంబంధిత విజిలెన్స్ విభాగం, నిఘా కొరవడింది..! చెరువుల కబ్జాలు, నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాలకు, చట్టంలోని లోపాలతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల మంజూరు వంటి అంశాలు, విజిలెన్స్ వ్యవస్థ తీరును ఎండ గడుతున్నాయి.. చారిత్రక ఆనవాళ్ళు ఆక్రమణలకు గురవుతుంటే..! చోద్యం చూస్తూ, సంబంధిత అధికారులు అక్రమార్కులకి ఔట్‌రైట్‌గా సహకరించడంపై, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..*
Read...

కూల్చేసిన అక్రమ షెడ్డుకు..! విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్..

కూల్చేసిన అక్రమ షెడ్డుకు..! విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్.. *అధికారులకు చెప్పుకోవడానికో సాకు దొరికితే చాలు..! పొంతన లేని సమాధానం చెప్పడం కొత్తేమి కాదు.. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారంలో దుండిగల్‌ రెవెన్యూ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య.. బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో, అక్రమ షెడ్డుకు నోటీసులు ఇచ్చిన తహశీల్దార్ మతీన్, ఏడాది దాటినా చర్యల ఊసేలేదు.. రెండుసార్లు మొక్కుబడిగా పాక్షిక చర్యలతో మమాః అనిపించి ముడుపులు పుచ్చుకున్నట్టు ఆరోపణలు ఉండగా..! ఇప్పుడు పై అధికారులను కూడా మేనేజ్ చేసి, చర్యలు లేకుండా సైలెంట్‌ అయ్యారని సమాచారం..! ఇదే తరహాలో గాగిల్లాపూర్‌ భూదాన్ భూమిలోని అక్రమ షెడ్డు వ్యవహారంలోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి.. అందుకు సాక్ష్యమే ఈ పాక్షిక కూల్చివేతల షెడ్డు..! రెవెన్యూ కూల్చేసిన అరకొర చర్యలకు విద్యుత్ శాఖ చేతివాటం తోడై..! అక్రమంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పలు విమర్శలకు దారితీస్తుంది..**అధికారులకు చెప్పుకోవడానికో సాకు దొరికితే చాలు..! పొంతన లేని సమాధానం చెప్పడం కొత్తేమి కాదు.. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారంలో దుండిగల్‌ రెవెన్యూ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య.. బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో, అక్రమ షెడ్డుకు నోటీసులు ఇచ్చిన తహశీల్దార్ మతీన్, ఏడాది దాటినా చర్యల ఊసేలేదు.. రెండుసార్లు మొక్కుబడిగా పాక్షిక చర్యలతో మమాః అనిపించి ముడుపులు పుచ్చుకున్నట్టు ఆరోపణలు ఉండగా..! ఇప్పుడు పై అధికారులను కూడా మేనేజ్ చేసి, చర్యలు లేకుండా సైలెంట్‌ అయ్యారని సమాచారం..! ఇదే తరహాలో గాగిల్లాపూర్‌ భూదాన్ భూమిలోని అక్రమ షెడ్డు వ్యవహారంలోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి.. అందుకు సాక్ష్యమే ఈ పాక్షిక కూల్చివేతల షెడ్డు..! రెవెన్యూ కూల్చేసిన అరకొర చర్యలకు విద్యుత్ శాఖ చేతివాటం తోడై..! అక్రమంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పలు విమర్శలకు దారితీస్తుంది..*
Read...

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.